హీరోయిన్ గా కొన్ని సంవత్సరాల పాటు తెలుగు, తమిళ పరిశ్రమలని ఏలిన శ్రియ పెళ్లి చేసుకొని, పాపని కని కొన్ని రోజులు సినిమాలకి గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అవుతుంది. తాజాగా లేటు వయసులోనూ ఘాటు ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో
అజయ్ దేవగణ్ హీరోగా, శ్రియ హీరోయిన్ గా హిందీలో 'దృశ్యం' సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఇప్పుడు 'దృశ్యం 2' కూడా తెరకెక్కిస్తున్నారు. తాజాగా హిందీ 'దృశ్యం 2' సినిమా.........
ఒక్కో ఫొటో అభిమానుల మైండ్ ను బ్లాక్ చేసేసింది. ఈవెంట్ ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు ఫొటోలు చూస్తే అర్థం అవుతోంది.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా సరన్ చాలా గ్యాప్ తర్వాత ‘గమనం’ సినిమాతో మళ్ళీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రియ ప్రధాన పాత్రలో నటించిన 'గమనం' సినిమా నిన్న.....
మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా ట్రైలర్.. వచ్చేసింది. వస్తూ వస్తూనే యూట్యూబ్ లో రికార్డుల దుమ్ము దులుపుతోంది. 3 నిమిషాలకు పైగా ఉన్న ఈ విజువల్ ఫీస్ట్లో.. ప్రతీ ఫ్రేమ్ రిచ్ గా ఉంది.
నాగార్జున, చిరంజీవి, వెంకటేష్, రజనీకాంత్, బాలకృష్ణ వంటి అగ్ర నాయకుల సరసన నటించిన శ్రియ.. నటనతో పాటు డ్యాన్స్ లోనూ భళేగా..
Anushka and Shriya plays same Character: అప్పట్లో కళాతపస్వి కె.విశ్వనాధ్ ‘సిరి సిరి మువ్వ’ సినిమాలో కథానాయిక జయప్రద మూగ పాత్రలో నటించడం ఎంతటి సెన్సేషన్ అయిందో తెలిసిందే. తర్వాత హీరోయిన్స్ అటువంటి అరుదైన, విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన సందర్భాలు చాలా తక్కు
నరకాసురుడు షూటింగ్ పూర్తి..
నరకాసురుడు-ఫస్ట్లుక్ రిలీజ్.