shut liquor

    కరోనా కల్లోలం : వైన్స్ లను మూసివేయం

    March 25, 2020 / 03:19 AM IST

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వేలాది సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. భారత దేశంలో కూడా ఈ రాకాసి ప్రవేశించింది. తొలి కేసు కేరళ రాష్ట్రంలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. క్రమ క్రమంగా..పాజిటివ్ కేసులు నమోదు కావడం, పలువురు మృతి �

10TV Telugu News