SIC

    ఏపీతో సహా 9 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

    November 6, 2019 / 03:11 PM IST

    సుప్రీం కోర్టు కేంద్రంతో పాటు 9రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర సమాచార శాఖ కమిషనర్‌(సీఐసీ), రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌(ఎస్‌ఐసీ) నియామకాలపై దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా మొత్తం తొమ్మిది

10TV Telugu News