Home » siddaramaiah govt
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి బీకే హరిప్రసాద్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి
అందుకు తగినట్టుగానే పన్నుల వసూళ్ల లక్ష్యం పూర్తి చేసేందుకు ఆర్థికశాఖ క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యమిస్తోంది. వాణిజ్య పన్నుల ద్వారా రూ.9,311 కోట్లు వసూలయింది. అబ్కారీ శాఖ ద్వారా రెండు నెలల్లో రూ.4,484 కోట్లు ఆదాయం సమకూరింది