Sidhra

    Encounter: జమ్మూ-కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్… ముగ్గురు తీవ్రవాదులు హతం

    December 28, 2022 / 09:42 AM IST

    ఉగ్రవాదులు, శ్రీనగర్ హైవేపై ట్రక్కులో వెళ్తుండగా, భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో ట్రక్కును చుట్టుముట్టిన సైన్యం కాల్పులు జరిపింది. దీంతో సైనికులపైకి తీవ్రవాదులు కూడా కాల్పులు ప్రారంభించారు. అయితే, భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు తీవ్�

10TV Telugu News