Home » Sikar district
రాజస్థాన్లోని ఒక దేవాలయంలో సోమవారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
రాజస్థాన్ లోని శిఖర్ జిల్లాలో ‘జై శ్రీ రామ్’, ‘మోడీ జిందాబాద్’ అని అనలేదని ఓ ముస్లిం ఆటో డ్రైవర్ పై కొందరు దుండగులు దాడి చేశారు. 52 ఏళ్ల వయస్సున్న ఆ ఆటో డ్రైవర్ గడ్డం లాగి..చెంపలు వాయించి..ఇష్టానుసారంగా కొట్టారు. జైశ్రీరామ్ అనలేనివాడికి ఇక్కడెం
రాజస్తాన్లోని సికర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం (నవంబర్ 13) రాత్రి జీప్ ఎదురుగా వస్తున్న మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్కు �