-
Home » SIKHS
SIKHS
Bharat Jodo Yatra: పంజాబ్ చేరిన రాహుల్కు చుక్కెదురు.. సిక్కుల ఊచకోతను మరోసారి తెరపైకి లేపిన శిరోమణి
ఇందిరా గాంధీ మరణం అనంతరం దేశ వ్యాప్తంగా సిక్కుల ఊచకోత జరిగింది. ఆ సమయంలో రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. అయితే ఇందిరా మరణానికి ప్రతీకారంగా కాంగ్రెస్ పార్టీనే ఈ పని చేయిందనే విమర్శలు చాలా బలంగా ఉన్నాయి. వీటికి తోడు ఓ సందర్�
Kiran Bedi: సిక్కులపై కామెంట్ చేసినందుకు క్షమాపణ కోరుతున్న కిరణ్ బేడీ
మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ సిక్కులపై చేసిన కామెంట్లకు ఆమే స్వయంగా క్షమాపణలు కోరుతున్నారు. 'భయంలేని పాలన' (ఫియర్లెస్ గవర్నెన్స్) అనే బుక్ రాసిన ఆమె లాంచింగ్ కార్యక్రమంలో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయ
Sikh New Rules: సిక్కులు ఇకపై ఎయిర్పోర్టుల్లోకి వాటిని తీసుకెళ్లొచ్చు
సిక్క్ కమ్యూనిటీకి చెందిన ఏవియేషన్ సెక్టార్ ఉద్యోగులకు ఖడ్గం తీసుకెళ్లొచ్చంటూ అనుమతులిచ్చింది ఏవియేషన్ సెక్యూరిటీ రెగ్యూలేటర్ బీసీఏఎస్. ఈ మేరకు స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.
Kangana Ranaut: సిక్కులను కించపరిచే కామెంట్లు చేసిందని కంగనాపై ఎఫ్ఐఆర్
బాలీవుడ్ నటి కంగనా రనౌట్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. రైతుల ఉద్యమాన్ని ఖలిస్తాని ఉద్యమంగా అభివర్ణిస్తూ ఇన్స్ర్టాగ్రామ్లో కంగనా పలు అనుచిత వ్యాఖ్యలు చేసింది. సిక్కుల మనో భావాలు....
Taliban Crisis: ఆఫ్ఘన్లో హిందూ-సిక్కుల భద్రతకు తాలిబన్ల భరోసా!
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల సంక్షోభంపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. పూర్తిగా ఆఫ్ఘన్ తాలిబన్ల హస్తాల్లోకి వెళ్లడంతో అక్కడి ప్రజలు..
పాక్లోని హిందువులు, సిక్కులు భారత్కు రావొచ్చని గాంధీజీ చెప్పారు – రాష్ట్రపతి
పాక్లో ఉన్న హిందువులు, సిక్కులు భారత్కు రావొచ్చని గాంధీజీ చెప్పారని, వీరందరికీ మెరుగైన జీవితం అందించడం భారతదేశ బాధ్యత అని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. CAAతో బాపుజీ కల నేరవేరిందని వెల్లడించారు. 2020, జనవరి 31వ తేదీ శుక్రవ�
కాంగ్రెస్ నేతపై రాహుల్ ఫైర్ : దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే
1984 సిక్కు అల్లర్ల గురించి కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన తన వ్యాఖ్యలకు గాను దేశానికి క్షమాపణ చెప్పాలని అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(మే-13,201