Home » Sikkolu
జిల్లాలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, పాలకొండ ఎమ్మెల్యే కళావతి తప్ప మిగిలిన నాయకులు అందరూ డేంజర్ జోన్ లో ఉన్నట్లు వస్తున్న సమాచారంతో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీని ఓడించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అదిరిపోయే ప్లాన్ వేస్తున్నారు.
సిక్కోలులో ఒడ్డుకు కొట్టుకొచ్చిన స్వర్ణ రధం
తుపాను ప్రభావంతో ఓ వైపు పంటలు నష్టపోతుంటే మరోవైపు ఉత్తరాంధ్రలో కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. శ్రీకాకుళం ప్రజలు కూరగాయల పేరు చెబితేనే హడలిపోతున్నారు.
ఆలూ లేదు చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నాడట వెనుకటికి ఒకతను. ఏపీలో జిల్లాల పునర్విభజన తెరపైకి రావడంతో సిక్కోలులో కొత్త లొల్లి మొదలైంది. ఏ లెక్కన జిల్లాను వేరు చేస్తారనే చర్చ రచ్చ చేస్తోంది. ఏ జిల్లాను ఏం చేసినా డోంట్ కేర్.. శ్రీకాకుళంన
అమరావతిలో ఉద్యమం చేస్తున్నవారు పెయిడ్ ఆర్టిస్ట్లు అని అన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. వాళ్లేం చెయ్యలేరని, ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేవారు ఎవరైనా ఉద్యమ చక్రాల కింద నలిగిపోతారని అన్నారు ఆయన. మా ఉద్యమం ఏంటో మేం చూపిస్త�
ప్రభుత్వ పథకాల అమలుకు ఆన్లైన్ విధానం అందుబాటులోకి తేవడంతో టీడీపీ కొంతమేర నష్టపోయిందని ఆ పార్టీ నేతలు సమీక్షా సమావేశంలో చంద్రబాబుకు వెల్లడించారున. శుక్రవారం(10 మే 2019) హ్యాపీ రిసార్ట్స్లో శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని ముఖ్య నేతలతో సమీక�