Home » SILIGURI
CAA will be implemented very soon అతి త్వరలోనే పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని అమల్లోకి వస్తుందని సోమవారం(అక్టోబర్-19,2020) బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తెలిపారు. వచ్చే ఏడాది వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ సంస్థాగత విషయాలపై స్థానిక నాయకులతో మాట్లాడ
కేంద్ర ప్రభుత్వ కార్మికుల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పది కార్మిక సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. భారత్బంద్ సందర్భంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో ఓ డ్రైవర్ తన నిరసనను వినూత్నంగా తెలిపారు. ఉత్తర బెంగాల్ రాష్ట్ర రవాణా స
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు బెంగాల్ పోలీసులు అనుమతి నిరాకరించారు.