Home » SILIGURI
ఈ ఎయిర్ బేస్ వల్ల బంగ్లాదేశ్ కు ప్రయోజనాలు ఉన్నా.. భారత్ కు భవిష్యత్తులో ముప్పు వచ్చే ప్రమాదం ఉంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు 'మియాజాకి' కిలో ధర కేవలం రూ.2.75 లక్షలు మాత్రమే. వామ్మో అనుకుంటున్నారు కదా.. పశ్చిమ బెంగాల్ లో పండే ఈ రకం మామిడిపండ్ల అంతర్జాతీయ మార్కెట్ ధర అది. ధనవంతులు తప్ప సామాన్యులు ఈ పండ్లు కొనే పరిస్థితి అయితే లేదు.
ఇద్దరు యువకులకు 10 రూపాయల కారణంగా ఏర్పడిన గొడవ కాస్త.. అందులో ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్లింది. డ్రగ్స్కు అలవాటు పడ్డ స్నేహితుల దుర్మార్గం ఇది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో జరిగిందీ దారుణం. డ్రగ్స్ తీసుకోవడానికి స్నేహితుడిని 10 రూప�
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పశ్చిబెంగాల్ పర్యటనలో ఉన్న గడ్కరీ ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతుండగానే తీవ్ర అస్వస్థతకు గురై వేదికపైనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించి చికిత్స అం
సంపూర్ణ చంద్ర గ్రహణం మంగళవారం ఏర్పడనున్న సంగతి తెలిసిందే. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడితే, ఇంకొన్ని ప్రాంతాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపిస్తుంది.
బంగారం స్మగ్లింగ్ చేసే వారిపై పోలీసులు, ఎక్సైజ్ అధికారుల దాడులు పెరిగిపోవటంతో అక్రమార్కులు కొత్తపద్దతులు ఎన్నుకుంటున్న అనేక ఘటనలు మనం చూస్తున్నాము.
జనావాసాల్లో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లా ఫుల్బరి ఏరియాలో కొండచిలువ కనిపించడంతో స్థానికులు హడలిపోయారు.
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఎంపీపై దాడి జరిగింది.
mamata పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ ఆదివారం రాష్ట్రానికి విచ్చేసి కోల్ కతాలో ర్యాలీలో పాల్గొనడంతో ప్రచారానికి ఓ ఊపు రాగా..మోడీకి కౌంటర్ గా సీఎం మమతా బెన
One dead as Bengal police lathicharge, use water cannon on BJP supporters మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం(డిసెంబర్-7,2020) వెస్ట్ బెంగాల్ లోని సిలిగురిలో బీజేపీ నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం, బంధుప్రీతి, శాంతి భద్రతల వైఫల్యం వ�