-
Home » SILIGURI
SILIGURI
భారత్కు పొంచి ఉన్న ముప్పు..! ఇండియా టార్గెట్గా బంగ్లాదేశ్, చైనా కుట్రలు.. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఎయిర్ బేస్పై డ్రాగన్ కన్ను..
ఈ ఎయిర్ బేస్ వల్ల బంగ్లాదేశ్ కు ప్రయోజనాలు ఉన్నా.. భారత్ కు భవిష్యత్తులో ముప్పు వచ్చే ప్రమాదం ఉంది.
Expensive Mango : ఆ మామిడి పండ్ల ధర కిలో రూ.2.75 లక్షలు మాత్రమే.. ధైర్యం చేసి కొనాలంటే ధనవంతులై ఉండాలి!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు 'మియాజాకి' కిలో ధర కేవలం రూ.2.75 లక్షలు మాత్రమే. వామ్మో అనుకుంటున్నారు కదా.. పశ్చిమ బెంగాల్ లో పండే ఈ రకం మామిడిపండ్ల అంతర్జాతీయ మార్కెట్ ధర అది. ధనవంతులు తప్ప సామాన్యులు ఈ పండ్లు కొనే పరిస్థితి అయితే లేదు.
West Bengal: డ్రగ్స్ కొనడానికి రూ.10 అడిగిన యువకుడు.. బండరాయితో కొట్టి చంపిన స్నేహితుడు
ఇద్దరు యువకులకు 10 రూపాయల కారణంగా ఏర్పడిన గొడవ కాస్త.. అందులో ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్లింది. డ్రగ్స్కు అలవాటు పడ్డ స్నేహితుల దుర్మార్గం ఇది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో జరిగిందీ దారుణం. డ్రగ్స్ తీసుకోవడానికి స్నేహితుడిని 10 రూప�
Nitin Gadkari falls SICK on stage : అస్వస్థతతో స్టేజ్పైనే కుప్పకూలిన మంత్రి నితిన్ గడ్కరికి .. సీఎం మమతా బెనర్జీ ఆందోళన
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పశ్చిబెంగాల్ పర్యటనలో ఉన్న గడ్కరీ ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతుండగానే తీవ్ర అస్వస్థతకు గురై వేదికపైనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించి చికిత్స అం
Lunar Eclipse: రేపే చంద్ర గ్రహణం.. ఏయే నగరాల్లో చూడొచ్చు.. హైదరాబాద్లో ఉంటుందా?
సంపూర్ణ చంద్ర గ్రహణం మంగళవారం ఏర్పడనున్న సంగతి తెలిసిందే. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడితే, ఇంకొన్ని ప్రాంతాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపిస్తుంది.
Gold Smuggling : అండర్ వేర్ లో రూ.1 కోటి 70 లక్షల బంగారం స్మగ్లింగ్
బంగారం స్మగ్లింగ్ చేసే వారిపై పోలీసులు, ఎక్సైజ్ అధికారుల దాడులు పెరిగిపోవటంతో అక్రమార్కులు కొత్తపద్దతులు ఎన్నుకుంటున్న అనేక ఘటనలు మనం చూస్తున్నాము.
Burmese Python : జనావాసాల్లో కొండచిలువ.. హడలిపోయిన ప్రజలు
జనావాసాల్లో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లా ఫుల్బరి ఏరియాలో కొండచిలువ కనిపించడంతో స్థానికులు హడలిపోయారు.
Jalpaiguri MP : బెంగాల్ బీజేపీ ఎంపీపై దాడి
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఎంపీపై దాడి జరిగింది.
మోడీకి కౌంటర్ గా మమత పాదయాత్ర..బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని టీఎంసీ ఓటేయాలని పిలుపు
mamata పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ ఆదివారం రాష్ట్రానికి విచ్చేసి కోల్ కతాలో ర్యాలీలో పాల్గొనడంతో ప్రచారానికి ఓ ఊపు రాగా..మోడీకి కౌంటర్ గా సీఎం మమతా బెన
బెంగాల్ లో బీజేపీ ర్యాలీ హింసాత్మకం…కార్యకర్త మృతి
One dead as Bengal police lathicharge, use water cannon on BJP supporters మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం(డిసెంబర్-7,2020) వెస్ట్ బెంగాల్ లోని సిలిగురిలో బీజేపీ నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం, బంధుప్రీతి, శాంతి భద్రతల వైఫల్యం వ�