-
Home » Simhachalam
Simhachalam
ఏప్రిల్ 20న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం.. ఇక్కడ ప్రత్యేక ఏమిటంటే?
Sri Varaha Lakshmi Narasimha Swamyvari Chandanotsavam : సింహాచలం దేవాలయంలో జరిగే అతిపెద్ద ఉత్సవాలలో చందనోత్సవం ఒకటి. ఏడాది పొడవున సుగంధభరిత చందనంలో కొలువుండే సింహాద్రినాదుడు ఒక్క వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే భక్తులకు విజరూప దర్శనమిస్తారు. దీనినే భక్తులంతా చందనయాత్రగా, చంద
స్వామివారి ఆభరణాలు భద్రమేనా..? సింహాచలం దేవస్థానంలో ఉన్నతాధికారుల కమిటీ తనిఖీలు..
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి చెందిన బంగారు, వెండి ఇతర విలువైన వస్తువులు, ఆభరణాల తనిఖీలు ప్రక్రియ కొనసాగుతోంది.
సింహాద్రి అప్పన్న ఆలయంలో పోలి పాడ్యమి వేడుకలు.. మహిళా భక్తులతో కిటకిటలాడిన వరాహ పుష్కరిణి..
సింహాచలం పుణ్యక్షేత్రమైన సింహాద్రి అప్పన్న ఆలయంలో పోలి పాడ్యమి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా భక్తులతో..కార్తీక శోభతో వరాహ పుష్కరిణి వెలిగిపోయింది.
Simhachalam Simhagiri : సింహాచలం సింహగిరి ప్రదక్షిణ.. 32 కి.మీ మేర కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయనున్న భక్తులు
ఆదివారం కావడంతో గతం కంటే ఎక్కువ మంది పాల్గొంటారని అధికారుల అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
Simhachalam : వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
Simhachalam: దేవాలయం ప్రతిష్ట మంటగలిపారు.. సింహాచలం చందనోత్సవ ఏర్పాట్లపై స్వరూప నదేంద్ర సరస్వతి ఆగ్రహం
సింహాచలం చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు, అత్యంత దారుణమైన తీరు అధికారులు కనబరిచారు అంటూ శారద పీఠం స్వరూప నదేంద్ర సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Varaha Lakshmi Narasimha Swamy : సింహాచల వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం.. అశోక్ గజపతి రాజు ప్రత్యేకపూజలు, పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి
ఆనవాయితీ ప్రకారం స్వామి వారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించామని తెలిపారు. స్వామివారి చందనోత్సవానికి వచ్చే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
Araku Valley : డిసెంబర్ 30 నుంచి అరకులోయకు ప్రత్యేక రైలు
అరకు లోయకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు తూర్తు కోస్తా రైల్వే తెలిపింది. ఉదయం 7 గంటలకు ఈ రైలు విశాఖ నుంచి బయలుదేరుతుంది.
Suspicious Death : విశాఖ జిల్లాలో యువతి అనుమానాస్పద మృతి
విశాఖ జిల్లా ఆనందపురంలో గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిన యువతి శవమై తేలింది. సింహాచరలం సమీపంలోని భైరవవాక దగ్గరలో పాడుపడిన బావిలో యువతి మృతదేహాన్ని కనుగొన్నారు.
Poli Padyami : సింహాచలంలో వైభవంగా పోలి పాడ్యమి
హరిహరులకు ఇష్టమైన కార్తీకమాసం ఎన్నో రకాలుగా విశిష్టమైనది. కార్తీక మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన వత్తులతో అరటిదొప్పలులో దీపాలను వెలిగించి భక్తుల నదులు,పుష్కరిణ