Home » SINDH
పాకిస్థాన్లోని హైదరాబాద్ జైలు అధికారులను వారు హెచ్చరించారు.
పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఓ బస్సు పెట్రోల్ ట్యాంకర్ను వెనుకనుంచి ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడ్డాయి. ఆ మంటల్లో బస్సులో ఉన్న 20 మంది సజీవదహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్తాన్లోని సింధ్ ప్రాంత జంషోరో వాసులు గుర్తు తెలియని వస్తువు ఆకాశం నుంచి కూలుతుండటాన్ని గమనించారు. పెద్ద పొగతో కుప్పకూలుతుండటాన్ని చూసి రాకెట్ లేదా మిస్సైల్ అని ఊహించుకున్నారట
Pro-Freedom Rally In Sindh పాకిస్తాన్ లో మోడీ (PM Modi)నినాదాలు మార్మోగాయి. ఆదివారం సింధీ జాతీయవాద వ్యవస్థాపక పితామహుల్లో ఒకరైన జిఎం సయ్యద్ 117 వ జయంతి సందర్భంగా పాక్ లోని సాన్ పట్టణంలో నిర్వహించిన భారీ స్వాతంత్య్ర అనుకూల ర్యాలీలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు
పాక్ లోని సింధ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చైనా సైనిక బలగాలను మెహరించింది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడర్(CPEC)కాపాడుకోవడానికే చైనా సైన్యం సింథ్ లో మొహరించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి.ముఖ్యంగా సింధ్ ఫ్రావిన్స్ లోని థార్ ప్రాంతంలో బొగ్గు గన�