Home » Sindh province
పాకిస్తాన్లో హిందూ బాలిక అపహరణకు గురైంది. సింధ్ ప్రావిన్స్ ప్రాంతంలోని, హైదరాబాద్లో ఆమె కిడ్నాపైనట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. హిందూ అమ్మాయిలు కిడ్నాప్ కావడం పదిహేను రోజుల్లో ఇది నాలుగోసారి.
పాకిస్థాన్ లో 18 ఏళ్ల హిందూ అమ్మాయిని దుండగులు కాల్చి చంపారు. దక్షిణ సింధ్ ప్రావిన్స్లో రోహి పట్టణం సుక్కూర్లో యువతిని అపహరించటానికి యత్నించారు. ప్రతిఘటించటంతో కాల్చి చంపేశారు.