Home » singhu border
దేశ రాజధాని సరిహద్దుల్లో ఏడాకిపైగా రైతులు చేస్తోన్న ఉద్యమం ముగిసింది. రైతుల డిమాండ్లలో ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రం...పంటలకు కనీస మద్దతు ధర(MSP)కు
దేశ రాజధాని సరిహద్దుల్లో ఏడాకిపైగా రైతులు చేస్తోన్న ఉద్యమం ముగిసింది. రైతుల డిమాండ్లలో ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రం...పంటలకు కనీస మద్దతు ధర(MSP)కు
కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన కమిటీ ఏర్పాటు,రైతులపై కేసుల ఎత్తివేత సహా రైతుల డిమాండ్లన్నింటీకి అంగీకరిస్తూ ఇవాళ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పంపిన డ్రాఫ్ట్ లెటర్ పై ఎటూ తేల్చుకోకుండానే
రైతుల ఉద్యమం భవిష్యత్ కార్యాచరణపై మంగళవారం ఉదయం 11గంటలకు సంయుక్త కిసాన్ మోర్చా(SKM)కీలక సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ కీలక సమావేశానికి ముందే ఇవాళ
వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పటికీ మిగతా వాటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో 2021, డిసెంబర్ 04వ తేదీ శనివారం సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతలు సమావేశం కాబోతున్నారు.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తోన్న ఢిల్లీకి సమీపంలోని సింఘు సరిహద్దు వద్ద శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
farmers at Singhu border : రైతుల పోరాటం..అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఎలాంటి హింస చెలరేగిందో అందరికీ తెలిసిందే. ఓ వ్యక్తి మరణించడం, అధిక సంఖ్యలో పోలీసులకు గాయాలు కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున�
Delhi Farmers: రైతు ఆందోళనలో మేము సైతం అంటూ మహిళా రైతులు కాలు కదిపారు. సోమవారం సింఘూ బోర్డర్ వద్ద లీడ్ తీసుకుని ఆందోళనలో పాల్గొంటున్నారు. మహిళా రైతు దినోత్సవం సందర్భంగా ఉదయం నాటికి బోర్డర్ వద్దకు చేరుకున్నారు. పంజాబ్ లోని అమృత్సర్, మొహాలీ, ఖన్నా ప్ర�
another farmer commits suicide in delhi : ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు 46వ రోజు కొనసాగుతున్నాయి. కేంద్రం తీరుకు నిరసనగా సింఘు సరిహద్దుల్లో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంజాబ్కు చెందిన 40 ఏళ్ల రైతు అమరీందర్ సింగ్ సింఘు సరిహద్దుల్లో విషం తాగాడు. సోనిపట్ ఫిమ్స్ ఆ�
Mamata speaks to farmers నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని సింఘు బోర్డర్ వద్ద ఉద్యమిస్తున్న రైతులతో టీఎంసీ అధినేత్రి,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఇవాళ(డి