-
Home » singhu border
singhu border
Farmers End 15-Month Protest : ముగిసిన రైతు ఉద్యమం..అన్నదాత పోరు సాగిందిలా
December 9, 2021 / 03:29 PM ISTదేశ రాజధాని సరిహద్దుల్లో ఏడాకిపైగా రైతులు చేస్తోన్న ఉద్యమం ముగిసింది. రైతుల డిమాండ్లలో ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రం...పంటలకు కనీస మద్దతు ధర(MSP)కు
Farmers protest Ends : ముగిసిన రైతు ఉద్యమం..378రోజుల తర్వాత తిరిగి ఇళ్లకు అన్నదాతలు
December 9, 2021 / 02:49 PM ISTదేశ రాజధాని సరిహద్దుల్లో ఏడాకిపైగా రైతులు చేస్తోన్న ఉద్యమం ముగిసింది. రైతుల డిమాండ్లలో ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రం...పంటలకు కనీస మద్దతు ధర(MSP)కు
Farmers Protest : ప్రభుత్వ ప్రతిపాదనపై ఎటూ తేలకుండానే ముగిసిన రైతు సంఘాల భేటీ
December 7, 2021 / 07:37 PM ISTకనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన కమిటీ ఏర్పాటు,రైతులపై కేసుల ఎత్తివేత సహా రైతుల డిమాండ్లన్నింటీకి అంగీకరిస్తూ ఇవాళ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పంపిన డ్రాఫ్ట్ లెటర్ పై ఎటూ తేల్చుకోకుండానే
Farmers Protest : ఇళ్లకు తిరిగి వెళ్లే ఏర్పాట్లలో రైతులు..ఉద్యమం ముగిసినట్లేనా!
December 6, 2021 / 04:46 PM ISTరైతుల ఉద్యమం భవిష్యత్ కార్యాచరణపై మంగళవారం ఉదయం 11గంటలకు సంయుక్త కిసాన్ మోర్చా(SKM)కీలక సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ కీలక సమావేశానికి ముందే ఇవాళ
Farmers Protest : ఆందోళనలు విరమించాలా ? రైతుల సమావేశం..భవిష్యత్ కార్యాచరణ
December 4, 2021 / 10:13 AM ISTవ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పటికీ మిగతా వాటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో 2021, డిసెంబర్ 04వ తేదీ శనివారం సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతలు సమావేశం కాబోతున్నారు.
Singhu Border Killing : సింఘు బోర్డర్ హత్య కేసులో మరో అరెస్ట్..7రోజుల పోలీస్ కస్టడీకి సరవ్జీత్ సింగ్
October 16, 2021 / 07:23 PM ISTనూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తోన్న ఢిల్లీకి సమీపంలోని సింఘు సరిహద్దు వద్ద శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
సింఘు బోర్డర్ లో టెన్షన్, రైతులపై రాళ్లు విసురుతున్న స్థానికులు
January 29, 2021 / 02:18 PM ISTfarmers at Singhu border : రైతుల పోరాటం..అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఎలాంటి హింస చెలరేగిందో అందరికీ తెలిసిందే. ఓ వ్యక్తి మరణించడం, అధిక…
రైతన్నలకు అండగా మేము సైతం అంటోన్న మహిళా రైతులు
January 19, 2021 / 10:20 AM ISTDelhi Farmers: రైతు ఆందోళనలో మేము సైతం అంటూ మహిళా రైతులు కాలు కదిపారు. సోమవారం సింఘూ బోర్డర్ వద్ద లీడ్ తీసుకుని ఆందోళనలో పాల్గొంటున్నారు. మహిళా రైతు దినోత్సవం సందర్భంగా ఉదయం నాటికి…
ఢిల్లీలో మరో రైతు ఆత్మహత్య : ఇప్పటిదాక 60 మంది మృతి
January 10, 2021 / 10:59 AM ISTanother farmer commits suicide in delhi : ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు 46వ రోజు కొనసాగుతున్నాయి. కేంద్రం తీరుకు నిరసనగా సింఘు సరిహద్దుల్లో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంజాబ్కు చెందిన…
సింఘు బోర్డర్ లో ఆందోళన చేస్తోన్న రైతులతో మాట్లాడిన మమత
December 23, 2020 / 05:56 PM ISTMamata speaks to farmers నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని సింఘు బోర్డర్ వద్ద ఉద్యమిస్తున్న రైతులతో టీఎంసీ అధినేత్రి,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఆందోళనకు…