Home » single shift schools
అమరావతి: ఏపీ లోమార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ నెల 15 నుంచి ఒక పూట మాత్రమే పనిచేస్తాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల విద్య