sisters' murder case

    మదనపల్లె అక్కా చెల్లెళ్ల హత్య కేసులో విస్తుపోయే విషయాలు

    January 29, 2021 / 11:39 AM IST

    Madanapalle sister’s murder case : చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కా చెల్లెళ్ల హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తోన్నాయి. సబ్‌ జైల్లో పద్మజ వింతగా ప్రవర్తించడంతో… పద్మజతో పాటు పురుషోత్తంను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. రాత్రి జైల్లో గట్టిగా కేక�

    మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో మూడో వ్యక్తి ప్రమేయం…?

    January 28, 2021 / 09:55 AM IST

    New facts in the Madanapalle sisters murder case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కాచెల్లెళ్ల జంట హత్యల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్యల్లో మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రగాడు సుబ్

    కూతుళ్లను తల్లిదండ్రులే చంపారని పోలీసుల నిర్ధారణ

    January 27, 2021 / 10:59 AM IST

    Madanapalle sisters’ murder case is under investigation : మదనపల్లి అక్కాచెల్లెళ్ల దారుణ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. వారం రోజుల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలేఖ్య, సాయిదివ్యలను తల్లిదండ్రులు పురుషోత్తమ్ న

10TV Telugu News