Home » sitaramula kalyanam
ఎక్సర్ సైజ్ చేస్తున్న సమయంలో సీఎం జగన్ కాలు బెనికింది. సాయంత్రానికి కాలు నొప్పి మరింత పెరిగింది. గతంలో ఇలాగే ఆయన కాలికి గాయమవ్వగా చాలా రోజులపాటు జగన్ ఇబ్బంది పడ్డారు.
కడప జిల్లాలోని ప్రఖ్యాత ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణాన్ని ఈసారి పూర్తిగా కోవిడ్ నిబంధనలతో నిర్వహిస్తామని టీటీడీ ఈవో జవహర్రెడ్డి తెలిపారు. రాములోరి కల్యాణానికి కేవలం 5వేల మంది భక్తులకు మాత్రమే పాసుల ద్వారా అవకాశం కల్పిస్తామన్నా�