sivakumar swamy

    అందుకే నడిచే దేవుడంటారు :శివకుమార స్వామి చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లు ఆగవు

    January 22, 2019 / 08:50 AM IST

    కర్ణాటకలోని తుముకూరు సిద్దగంగ మఠాథిపతి శివకుమార స్వామి సోమవారం(జనవరి22, 2019) శివైక్యం అయ్యారు. శివకుమార స్వామిజీని అందరూ నడిచే దేవుడిగా పూజిస్తారు. లక్షల మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య, వైద్యం, భోజస, వసతి సదుపాయాలు కల్పించే శివకుమార స్వామీజ�

    శోకసంద్రంలో కర్ణాటక : ఎవరీ శివకుమార స్వామి

    January 21, 2019 / 11:05 AM IST

    కర్ణాటకలోని తుముకూరు సిద్దగంగా మఠాధిపతి శివకుమార స్వామీజీ మరణంతో కర్ణాటక రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక్క కర్ణాటకలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్వామీజీకి అభిమానులున్నారు. 2019, జనవరి 21వ తేదీ సోమవారం స్వామీజీ మరణవార్త విని ఆయన భక్తు

    నడిచే దేవుడు:శివకుమార స్వామి శివైక్యం

    January 21, 2019 / 09:26 AM IST

    కర్ణాటకలోని తముకూరులోని సిద్దగంగా మఠాధిపతి శివకుమార స్వామిజీ మృతి చెందారు. 111 ఏళ్ల వయస్సులో సోమవారం(జనవరి 21, 2019) ఆయన మృతిచెందారు. వయోసంబంధిత అనారోగ్య సమస్యలతో రెండువారాలుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. కొన్నిరో�

10TV Telugu News