Sivaramakrishnan committee

    Andhra pradesh : ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు

    January 26, 2023 / 03:43 PM IST

    ఏపీ రాజధాని అంశం పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ను ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ పిటిషన్ వేశారు.

    బాబువన్నీ తప్పే : శివరామకృష్ణన్ కమిటీ..ఇదిగో వాస్తవాలు

    January 20, 2020 / 02:47 PM IST

    శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలో బాబు వెల్లడించిన విషయాలు పూర్తిగా తప్పని మంత్రి బుగ్గన వివరించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సభలో స్పీడ్‌గా చదివి వినిపించారు. రాజధాని విషయంలో కేవలం 15 వందల మంది అభిప్రాయమే తీసుకున్నారని చెప్పారు. �

    అమరావతికే జై కొట్టిన శివరామకృష్ణన్ కమిటీ – బాబు

    January 20, 2020 / 02:35 PM IST

    శివరామకృష్ణ కమిటీ అమరావతికే మొగ్గు చూపిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో వెల్లడించారు. 2014 విభజన చట్టం ప్రకారం..ఏపీకి కొత్త రాజధాని అవసరమని ఓ కమిటీని వేయడం జరిగిందని గుర్తు చేశారు. సెక్షన్ 5 (2)లో పేర్కొన్న విషయాన్ని మరోసారి చూడాలని సూచించారు. 202

10TV Telugu News