అధికారం కోసమే రాజకీయాలు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయని, కొన్నిసార్లు తనకు రాజకీయాలను వదిలేసి వెళ్లాలనిపిస్తోందంటూ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. గడ్కరీ వ్యాఖ్యలకు శివసేన స్�
ఏక్ నాథ్ షిండే వర్గాన్ని ఉద్దేశించి శివసేన నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి మీరు తిరిగి రావాలని అనుకుంటే ఎప్పుడూ మీకోసం పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని అన్నారు.
అనూహ్య రాజకీయ పరిణామాల నడుమ మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే సీఎం పీఠం దక్కించుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత షిండే తన సొంత నియోజకవర్గమైన థానేలోని తన స్వగృహానికి చేరుకున్నారు.
మహారాష్ట్రంలో శివసేన వర్సెస్ ఎంపీ నవనీత్ కౌర్ దంపతుల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. నవనీత్ కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాలు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ఇంటిముందు
తెలుగులో శ్రీను వాసంతి లక్ష్మి, జాబిలమ్మ, శత్రువు వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి పేరుతెచ్చుకున్న నవీన్ కౌర్ తెలుగు వారికి సుపచితురాలే. పెళ్లి తర్వాత పూర్తిగా ఆమె రాజకీయాలకు పరిమితం అయ్యారు....
మహావికాస్ అఘాది ప్రభుత్వంలో తమ పార్టీ కలిస్తే మరో చక్రం జోడించబడి, సౌకర్యవంతమైన కారుగా ప్రభుత్వం సాగుతుందని ఎంపీ ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు
దేశంలో అత్యంత దయనీయమైన జీవితం బతుకుతున్నది ఎవరూ? అంటే రైతు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరికీ హక్కులుంటయ్, డిమాండ్లుంటయ్, సంఘాలుంటయ్.. కానీ రైతులకే ఏమీ ఉండవు.. అయితే ఎంతో కష్టపడి అందరి జానెడు పొట్టను నింపేది మాత్రం ఆ రైతే. అటువంటి రైతులక�
ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమైనట్లు అయినట్టే.
మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీంకోర్టుకు చేరుకోగా.. ఎమ్మెల్యేలను మభ్య పెట్టకుండా వెంటనే బల పరీక్ష నిర్వహించాలంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. తన ఇవాళ(నవంబర్-8,2019) రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీని కలిసిన ఫడ్నవీస్ తన రాజీనామా లేఖను ఆయనకు సమర్పించారు. ఫడ్నవీస్ రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వ�