SIX

    క్రషర్‌ మిల్లు సిబ్బందిపై దుండగుల దాడి…నలుగురికి కాళ్లు చేతులు విరిగిపోయాయి

    January 20, 2021 / 07:29 PM IST

    Thugs attack Lakshmi Crusher Mill : అనంతపురం జిల్లా రాయదుర్గంలోని లక్ష్మీ క్రషర్‌ మిల్లులో దుండగులు బీభత్సం సృష్టించారు. క్రషర్‌ ఆఫీస్‌పై దాడి, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. క్రషర్‌ సిబ్బందిని విచక్షణా రహితంగా కొట్టారు. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి, నలుగురికి కాళ్లు

    సిక్సు కొడితే బీరు గ్లాసులో పడింది.. బీర్ తాగాకే బంతి ఇచ్చాడు

    January 4, 2021 / 01:29 PM IST

    Six land in Beer Mug: దేశీవాలీ లీగ్‌లలో క్రేజీ మూమెంట్స్ చూస్తూనే ఉంటాం. మ్యాచ్ వరకూ ఓకే.. అంతకుమించి జరిగితే మరింత ఇంట్రస్టింగ్ గా ఉంటుంది కదా. బ్యాట్ తో కొడితే బౌండరీ అవతల పార్కింగ్ లో ఉన్న కార్ల అద్దాలు పగిలిన సందర్భాలకు మాదిరిగా ఆస్ట్రేలియా వేదికగా జ�

    శ్రీశైలం పవర్ హౌజ్ అగ్ని ప్రమాదం… ఆరుగురి మృతదేహాలు లభ్యం

    August 21, 2020 / 04:55 PM IST

    శ్రీశైలం పవర్ హౌజ్ లో సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా జరుగుతోంది. పవర్ హౌజ్ ప్రమాద ఘటనలో ఆరుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆరుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొచ్చింది. చనిపోయిన వారిలో అధికారు�

    తెలంగాణలోని ఆ ఆరు జిల్లాలు కరోనాను ఎలా కట్టడి చేశాయంటే..!

    April 21, 2020 / 01:04 PM IST

    తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తూ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

    కర్నూలులో కరోనా మహమ్మారి: డాక్టర్ కుటుంబంలో ఆరుగురికి!

    April 18, 2020 / 02:26 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయానక వాతావరణం క్రియేట్ చేసింది. ఇప్పటికే లక్ష మందికి పైగా కరోనా దెబ్బకు చనిపోగా..వైరస్ విపరీతంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దీని తీవ్రత రోజురోజుకు పెరిగిపపోతుంది.  అయితే లేటెస్�

    కోవిడ్-19కు చికిత్స కోసం ఆరు ఔషధాలను గుర్తించిన శాస్త్రవేత్తలు

    April 10, 2020 / 09:14 PM IST

    COVID-19 చికిత్సకు సహాయపడే 10,000 కంటే ఎక్కువ సమ్మేళనాల నుండి ఆరు ఔషధాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. నేచర్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ పరిశోధన ఆమోదించబడిన ఔషధాల సామర్థ్యాన్ని, క్లినికల్ ట్రయల్స్‌లో అభ్యర్థులు, ఇతర సమ్మేళనాలను పరీక్షించింది.

    ఏపీలో 363కు చేరిన కరోనా కేసులు…ఆరుగురి మృతి 

    April 9, 2020 / 08:43 PM IST

    ఏపీలో కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. అనంతపురంలో ఒకరు, గుంటూరులో మరొకరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనాతో మొత్తం ఆరుగురు మరణించారు. ఇవాళ కొత్తగా 15 కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో కరోనా కేసులు పాజిటివ్ 363 కు చేరాయి. గురువారం ప్రకాశం జిల్లాలో అధ

    భారత్ లో ఆరుకి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

    March 3, 2020 / 04:14 PM IST

    భారత్ లో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 6కి చేరింది. గత నెలలో కేరళలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ ముగ్గురూ వైరస్ కు ప్రధానకేంద్రమైన చైనాలోని వూహాన్ సిటీ నుంచి వచ్చినవాళ్లే. అయితే సోమవారం(మార్చి-2,2020)దుబాయ్ నుంచి �

    లంచాలు తీసుకున్న ఆరుగురు పోలీసు అధికారులు సస్పెండ్

    November 7, 2019 / 04:09 PM IST

    లంచాలు తీసుకున్న ఆరుగురు పోలీసు అధికారుల పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఆరుగురిని సస్పెండ్ చేస్తూ సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది క్రితం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో పని చేసిన ఎస్‌ఐలు కురుమూర్తి, డి.శ్రీను, ఇ.శ�

    శ్రీనగర్ లో గ్రనేడ్ దాడి : ఆరుగురు జవాన్లకు గాయాలు

    October 26, 2019 / 03:11 PM IST

    జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై అనుమానిత ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు.

10TV Telugu News