అమృతపాల్ సింగ్ అనుచరుల్లో నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే వారి నుంచి అమృతపాల్ సింగ్కు సంబంధించిన ఎలాంటి సమాచారం రావడం లేదు. ప్రస్తుతం ఈ నలుగురు అస్సాంలోని డిబ్రూఘర్లో పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా, అందులో ఒకరిని పంజాబ్ రప్పించి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం గొప్ప పునరుజ్జీవనం పోసుకుంటుందని, "తుక్డే-తుక్డే గ్యాంగ్" సభ్యులు దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటూ పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. చైనాను ‘అగ్రరాజ్యం’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించడంపై
కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత్వం ఉండేదని ప్రధాని అన్నారు. దిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఈశాన్య భారత్ను పాలించేవారని, ఢిల్లీ నుంచి షిల్లాంగ్ వరకు వారసత్వ రాజకీయాలకే ప్రాధాన్యత ఉండేదని ఎద్దేవా చేశారు.
1996లో ఏర్పడ్డ శివసేన ఆవిర్భవించినప్పటి నుంచి కొనసాగుతున్న ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’, జెండా షిండే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని శివసేనలో తిరుగుబాటు జరిగిన ఎనిమిది నెలల హైడ్రామా అనంతరం
దేశంలో నిరుద్యోగంపై, ఉద్యోగాల కల్పనపై 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ.. 16 కోట్ల ఉద్యోగాలపై నిలదీశారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల లెక్కన గడిచిన ఎనిమిదేళ్లలో 16 కోట్ల ఉద
కొలీజియం వ్యవస్థలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ఏదైనా కొత్త విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే, చట్టం ద్వారా ఆ పని చేయాలే కానీ ఇలా ఏకపక్షంగా దాడులు చేయడం తగదని అన్నారు. నేషనల్ జ్య
వామపక్షాలు, డీఎంకే సిద్ధాంతాలు వేరైనా మతతత్వంపై పోరులో ఒకటేనని అన్నారు. వామపక్షాలు, డీఎంకే పార్టీల పరంగా వేర్వేరు సిద్ధాంతాలు కలిగి ఉన్నప్పటికీ మతతత్త్వవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలనీ, కార్మికులు, సామాన్యులు అభివృద్ధి కోసం పా
పాకిస్తాన్ ప్రధానిగా పదవి కోల్పోయినప్పటి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా పాకిస్థాన్ను, పాక్ నాయకత్వాన్ని భారత్తో పోలుస్తున్నారు ఇమ్రాన్. ఒకవైపు ఇండియాలోని నాయకత్వం, రాజకీయ నేతలు పాకిస్తాన్ను శత్రు దేశంగా ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ విమర్
నడవడానికి కూడా ఓపిక లేకుండా తాగినందున లుఫ్తాన్సా విమానం నుంచి భగవంత్ మాన్ను దించేశారని వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే ఆ విమానం నాలుగు గంటలు ఆలస్యంగా నడిచింది. అంతే కాకుండా ఆప్ జాతీయ సమావేశానికి కూడా మాన్ హాజరు కాలేకపోయారు. ఈ ఘటన ప్రపంచ వ
73 ఏళ్ల ఆజాద్కు జమ్మూకశ్మీర్లో కీలక పదవికి కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన నిరాకరించారు. తొమ్మిదేళ్లుగా తాను చేసిన సిఫారసులను ఏఐసీసీ ఏరోజూ పట్టించుకోలేదని ఆజాద్ శుక్రవారం తన రాజీనామా లేఖలో విమర్శలు గుప్పించారు. రాహుల్ అపర