Home » SMS
ఎయిర్టెల్ స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. రూ.99కే 28రోజుల వ్యాలిడిటీతో పాటు డేటా, కాల్, ఎస్ఎమ్ఎస్ సౌకర్యం అందిస్తుంది. కొత్త 'స్మార్ట్ రీఛార్జ్' ప్లాన్తో ఎయిర్టెల్ సిమ్లను సెకండరీ సిమ్గా ఉపయోగించాలనుకున్నా యాక్టివ్గానే ఉంచుకోవ�
PAN-Aadhaar : మీ పాన్ - ఆధార్ కార్డులను లింక్ చేశారా? లేదంటే వెంటనే లింక్ చేయండి.. ఎందుకంటే గడువు తేదీ ముగుస్తోంది. మార్చి 31లోగా ఆధార్- పాన్ కార్డులను తప్పనిసరిగా లింక్ చేయాలి.
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలాగో తెలీదా? అయితే ఇప్పుడు తెలుసుకోండి. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్
మీకు బ్యాంకు అకౌంట్, పేమెంట్స్, ఆధార్, కొవిడ్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఓటీపీలు, ఇతర ఎస్ఎంఎస్ లు రావడం లేదా? అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. మరో 24 గంటల్లో ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ఎప్పటిలానే బ్యాంకు ఓటీపీలు, �
sbi warns customers: ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలు బాగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు కస్టమర్లకు గాలం వేసి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. నిమిషాల్లోనే లోన్ ఇస్తామని చెబుతూ బాధితుల బ్యాంక్ ఖాతాల్లోని డబ్బుని కొట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా
స్టార్టింగ్ లో అంతా ఫ్రీ ఫ్రీ అని ఊదరగొట్టిన రిలయన్స్ జియో(reliance jio) క్రమంగా ఛార్జీల బాదుడు షురూ చేసింది. లాంచింగ్ సమయంలో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్
“మేము చనిపోతున్నాం.. మా కోసం వెతకొద్దు” అంటూ మెసేజ్ పెట్టి ముగ్గురు యువతులు అదృశ్యం కావటం విశాఖపట్నంలో కలకలం రేపుతోంది. విశాఖపట్నం ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్గురు యువతులు ఇంట్లో చెప్పి సోమవారం (ఫిబ్రవరి 17,2020) రాత్రి బైటకు వె�
ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? మీరు ఉన్న లొకేషన్ ఇతరులకు షేర్ చేయాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ కనెక్టవిటీ ఉండాల్సిందే. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు లొకేషన్ షేర్ చేసే సమయంలో మీ ఫోన్లలో నెట్ యాక్టివేట్ లేదంటే షేర్ చేయడం కుదరదు. సాధారణంగా లొ�
మీరు SBI ఖాతాదారులా? ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు చేస్తుంటారా? తస్మాత్ జాగ్రత్త. మీ బ్యాంకు అకౌంట్ డేంజర్లో ఉన్నట్టే. సైబర్ నేరగాళ్లకు పుట్టినిల్లు అయిన ఆన్లైన్లో మీ ప్రతి మూవెంట్ గమనిస్తూనే ఉంటారు హ్యాకర్ల
జమ్మూ కశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ సేవలను పునరుద్ధరించారు. దాదాపు 6 నెలల తర్వాత ప్రీపెయిడ్ మొబైల్ సేవల్లో భాగంగా వాయిస్ కాల్స్, మెసేజ్ సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సాల్ విలే