SMS

    Airtel Offer: స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్‌టెల్

    May 27, 2022 / 03:38 PM IST

    ఎయిర్‌టెల్ స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. రూ.99కే 28రోజుల వ్యాలిడిటీతో పాటు డేటా, కాల్, ఎస్ఎమ్ఎస్ సౌకర్యం అందిస్తుంది. కొత్త 'స్మార్ట్ రీఛార్జ్' ప్లాన్‌తో ఎయిర్‌టెల్ సిమ్‌లను సెకండరీ సిమ్‌గా ఉపయోగించాలనుకున్నా యాక్టివ్‌గానే ఉంచుకోవ�

    PAN-Aadhaar : ఇంకా మీ పాన్ – ఆధార్ లింక్ చేయలేదా? ఈ తేదీలోగా వెంటనే చేసేయండి..!

    March 30, 2022 / 12:20 PM IST

    PAN-Aadhaar : మీ పాన్ - ఆధార్ కార్డులను లింక్ చేశారా? లేదంటే వెంటనే లింక్ చేయండి.. ఎందుకంటే గడువు తేదీ ముగుస్తోంది. మార్చి 31లోగా ఆధార్- పాన్ కార్డులను తప్పనిసరిగా లింక్ చేయాలి.

    PF Balance : చెక్ చేసుకోవడం మరింత సులభం

    June 24, 2021 / 09:40 AM IST

    మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలాగో తెలీదా? అయితే ఇప్పుడు తెలుసుకోండి. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్

    బ్యాంకు మోసాలకు ఇక చెక్, కొత్త టెక్నాలజీ వచ్చేస్తోంది

    March 9, 2021 / 05:01 PM IST

    మీకు బ్యాంకు అకౌంట్, పేమెంట్స్, ఆధార్, కొవిడ్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఓటీపీలు, ఇతర ఎస్ఎంఎస్ లు రావడం లేదా? అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. మరో 24 గంటల్లో ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ఎప్పటిలానే బ్యాంకు ఓటీపీలు, �

    ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్.. మీ అకౌంట్లు ఖాళీ అయ్యే ప్రమాదం

    February 18, 2021 / 03:37 PM IST

    sbi warns customers: ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలు బాగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు కస్టమర్లకు గాలం వేసి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. నిమిషాల్లోనే లోన్ ఇస్తామని చెబుతూ బాధితుల బ్యాంక్ ఖాతాల్లోని డబ్బుని కొట్టేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ త‌ర‌హా

    జియో నుంచి 2 కొత్త ప్లాన్లు.. లాభాలివే..

    February 28, 2020 / 05:55 PM IST

    స్టార్టింగ్ లో అంతా ఫ్రీ ఫ్రీ అని ఊదరగొట్టిన రిలయన్స్ జియో(reliance jio) క్రమంగా ఛార్జీల బాదుడు షురూ చేసింది. లాంచింగ్ సమయంలో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్

    మేము చనిపోతున్నాం..మా కోసం వెతకొద్దు’..ముగ్గురు అమ్మాయిలు మెసేజ్ కలకలం

    February 18, 2020 / 08:46 AM IST

    “మేము చనిపోతున్నాం.. మా కోసం వెతకొద్దు” అంటూ మెసేజ్ పెట్టి ముగ్గురు యువతులు అదృశ్యం కావటం విశాఖపట్నంలో కలకలం రేపుతోంది. విశాఖపట్నం ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్గురు యువతులు ఇంట్లో చెప్పి సోమవారం (ఫిబ్రవరి 17,2020) రాత్రి బైటకు వె�

    ఇంటర్నెట్ అక్కర్లేదు : Android ఫోన్లలో SMSతో లొకేషన్ షేరింగ్

    February 10, 2020 / 01:00 AM IST

    ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? మీరు ఉన్న లొకేషన్ ఇతరులకు షేర్ చేయాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ కనెక్టవిటీ ఉండాల్సిందే. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు లొకేషన్ షేర్ చేసే సమయంలో మీ ఫోన్లలో నెట్ యాక్టివేట్ లేదంటే షేర్ చేయడం కుదరదు. సాధారణంగా లొ�

    బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరిక : ఆన్‌లైన్‌లో అకౌంట్ స్టేటస్ చెక్ చేశారా?

    February 6, 2020 / 01:00 AM IST

    మీరు SBI ఖాతాదారులా? ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు చేస్తుంటారా? తస్మాత్ జాగ్రత్త. మీ బ్యాంకు అకౌంట్ డేంజర్‌లో ఉన్నట్టే. సైబర్ నేరగాళ్లకు పుట్టినిల్లు అయిన ఆన్‌లైన్‌లో మీ ప్రతి మూవెంట్ గమనిస్తూనే ఉంటారు హ్యాకర్ల

    జమ్మూ కాశ్మీర్ లో సెల్ ఫోన్ సేవలు పునరుధ్ధరణ

    January 18, 2020 / 01:06 PM IST

    జమ్మూ కశ్మీర్‌లో ప్రీపెయిడ్‌ మొబైల్‌ సేవలను పునరుద్ధరించారు. దాదాపు 6 నెలల తర్వాత  ప్రీపెయిడ్‌ మొబైల్‌ సేవల్లో భాగంగా వాయిస్‌ కాల్స్‌, మెసేజ్‌ సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్‌ ప్రధాన కార్యదర్శి రోహిత్‌ కన్సాల్‌ విలే

10TV Telugu News