Home » Snake
బావిలో పామును కాపాడబోయిన సహాయకుడు చిక్కుల్లో పడిన ఘటన కేరళలోని త్రిస్సూర్లో చోటు చేసుకుంది.
మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రేక్షకులంతా మ్యాచ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో అనుకొని అతిథి ఎంట్రీతో ప్రశాంతంగా సాగుతున్న మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన విజయవాడలో జరుగుతున్న కొత్త రంజీ ట్రోఫీ సీజన్ తొలి మ్యాచ్లో జరిగి�
మనింట్లోకి పాము వచ్చిందనుకోండి..ఏం చేస్తాం..వెంటనే పాములు పట్టేవాళ్లను పిలుస్తాం లేదా ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందిస్తాం. ఉత్తరప్రదేశ్కు చెందిన బిజ్నోర్లోని హమ్పూర్ దీపా పోలీస్ స్టేషన్లోకి ఓ పాము వచ్చింది. పాపం పోలీసులైనా వాళ్లు కూ�
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఔరంగాబాద్ లోని పైథాన్ గేట్ ప్రాతంలో జరిగిన ఎన్నికల ప్రచారం సభలో పాల్గొని ప్రసంగించారు. ఒవైసీని పాముతో పోల్చి కామెంట్ చేయడంపై కౌంటర్ వేశారు. తాను పామును కాదని సింహాన్ని అంట
ఓ వ్యక్తి మాత్రం పాము కనపడితే చాలు లొట్టలేస్తున్నాడు. చికెన్ ముక్క తిన్నంత ఈజీగా పామును కరకరా నమిలేస్తున్నాడు. మ్యాంగో జ్యూస్ తాగినంత సులువుగా పాము విషాన్ని జుర్రేస్తున్నాడు.
ఏడు తలల పాము గురించి పురాణాల్లో.. సినిమాల్లో.. విని ఉంటాం. నిజంగా ఊహించుకోవడానికే సాధ్యం కాని ఈ ఏడు తలల పాము బెంగళూరు సమీపంలో కనిపించిందట. బెంగళూరుకు 60కిలోమీటర్ల దూరంలో ఉన్న కనకపురలోని మరిగౌడన్న దొడ్డి గ్రామంలో బుధవారం ఉదయం ఈ వింత చోటు చేసుకు�
పాములతో ఆటలు ఆడటం కామన్ అయిపోయింది. చాలామంది ప్రమాదమని తెలిసి కూడా విష సర్పాలతో పరాచకలాలడుతున్నారు. ఓ యువకుడు ఫేస్ బుక్ లైవ్ వీడియోలో భారీ పాముతో ఆటలాడాడు. పాము నోరు తెరిచి కాటేసేందుకు ప్రయత్నిస్తుంటే తప్పించుకుంటూ దాన్ని మరింత రెచ్చకొట్ట
ఇండోనేషియా దేశంలోని బాలీ ఫ్రావిన్స్ లో రెండు తలల పాము కన్పించడంతో అందరూ షాక్ అయ్యారు. తబనాన్ ప్రాంతంలోని ఓ చిన్న గ్రామంలోని రోడ్లపై..చూడటానికి భయంకరంగా ఉండి రెండు తలలో తిరుగుతూ ఆ పాము అందరినీ హడలెత్తించింది. మొదటగా ఆ పామును చూసిన కొంతమంది
హైదరాబాద్ లో రోడ్డుపై ప్రయాణిస్తుండగా స్కూటీలో ఉన్న పాము ఒక్కసారిగా బయటకు వచ్చి వాహనం నడుపుతున్న వ్యక్తిని భయబ్రాంతులకు గురి చేసింది. నాంపల్లిలో నివసిస్తున్న ఎఫ్సీఐ ఉద్యోగి రాములు బైక్ నడుపుతుండగా పాము అతని చేతికి చుట్టుకునే ప్రయత్నం చ
ఓ వ్యక్తికి వచ్చిన కొరియర్ పార్శిలో కోబ్రా పాము కన్పించడంతో అందరూ షాక్ అయ్యారు. శనివారం(ఆగస్టు-24,2019) ఒడిషా రాష్ట్రంలోని మయుర్బంజ్ జిల్లాలోని రాయ్ రంగపూర్ లో ఈ ఘటన జరిగింది. తనకు వచ్చిన కొరియరన్ పార్శిల్ ను ఇంట్లోకి తీసుకెళ్లి ఓపెన్ చేసిన ఆ వ్య