social

  • World Cartoonist Day 2023 : నవ్వును పుట్టించడం చాలా కష్టం.. అదే కార్టూనిస్టు గొప్పతనం.. ఈరోజు ప్రపంచ కార్టూనిస్టు డే..

    May 5, 2023 / 12:26 PM IST

    నవరసాల్లో ఏదైనా ఈజీనేమో.. నవ్వును తెప్పించడం చాలా కష్టం. నటులు తమ నటనతో నవ్వించడానికి ప్రయత్నిస్తారు. కానీ కార్టూనిస్టులు గీసే గీతలతో నవ్వును పుట్టించడం అంతే అంత సులభం కాదు. అలాంటి కళాకారులంతా ఈరోజు…

  • Scholarship : ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ కు దరఖాస్తులు

    April 18, 2022 / 11:35 AM IST

    విద్యార్ధులకు అందించనున్న స్కాలర్ షిప్స్ వివరాలకు సంబంధించి ఎస్సీ విద్యార్ధులకు ఏడాదికి 3500రూ. నుండి 7000రూ , ఇతర విద్యార్ధులకు ఏడాదికి 3500రూ నుండి 8000రూ చెల్లిస్తారు.

  • వ్యాక్సిన్ వేయించుకుంటే…20 శాతం ఆఫర్

    January 28, 2021 / 02:15 PM IST

    Dubai Restaurants : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ను ఎదుర్కొనడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి పలు దేశాలు. ఇప్పటికే కొన్ని దేశాల్లో ప్రజలకు పంపిణీ చేశారు. కొన్ని దేశాలు..ఇతర దేశాలకు వ్యాక్సిన్…

  • Happy Bakrid : కరోనా వేళ…WHO మార్గదర్శకాలు

    July 31, 2020 / 09:05 AM IST

    కరోనా వేళ..పండుగలను ఘనంగా చేసుకోలేకపోతున్నారు జనాలు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మార్చి నుంచి మొదలైన వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. ఈ క్రమంలో వస్తున్న పండుగులను ఏదో..ఏదో..అన్నట్లుగా ముగించేస్తున్నారు.…

  • రోడ్డుపైకి వచ్చి మమత ఏం చేసిందో చూడండి

    March 26, 2020 / 04:15 PM IST

    దేశంలో కరోనా వైరస్‌(COVID-19) మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ప్రముఖులు అందరు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా… ఇంకా కొంతమంది పాటించడం లేదు.…

  • స్కూల్స్, హాస్టల్స్ లో అన్ని సౌకర్యాలు ఉండాలి : సీఎం జగన్

    August 29, 2019 / 12:21 PM IST

    గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు నాణ్యంగా ఉండాలని సీఎం జగన్‌ అన్నారు. అధికారులు ఎ‍ప్పటికప్పుడు దృష్టి సారించాలని సూచించారు. గురువారం (ఆగస్టు 29, 2019)వ తేదీన సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం…

  • ఉగ్రవాదంపై ఉక్కుపాదం: భారత్,చిలీ ఒప్పందం

    April 2, 2019 / 09:40 AM IST

    ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు భారత్,చిలీ దేశాలు సంయుక్తంగా కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల ప్రతినిధులు మంగళవారం(ఏప్రిల్-2,2019) అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం…

10TV Telugu News