social

    World Cartoonist Day 2023 : నవ్వును పుట్టించడం చాలా కష్టం.. అదే కార్టూనిస్టు గొప్పతనం.. ఈరోజు ప్రపంచ కార్టూనిస్టు డే..

    May 5, 2023 / 12:26 PM IST

    నవరసాల్లో ఏదైనా ఈజీనేమో.. నవ్వును తెప్పించడం చాలా కష్టం. నటులు తమ నటనతో నవ్వించడానికి ప్రయత్నిస్తారు. కానీ కార్టూనిస్టులు గీసే గీతలతో నవ్వును పుట్టించడం అంతే అంత సులభం కాదు. అలాంటి కళాకారులంతా ఈరోజు జరుపుకునే వేడుక ప్రపంచ కార్టూనిస్టు డే.

    Scholarship : ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ కు దరఖాస్తులు

    April 18, 2022 / 11:35 AM IST

    విద్యార్ధులకు అందించనున్న స్కాలర్ షిప్స్ వివరాలకు సంబంధించి ఎస్సీ విద్యార్ధులకు ఏడాదికి 3500రూ. నుండి 7000రూ , ఇతర విద్యార్ధులకు ఏడాదికి 3500రూ నుండి 8000రూ చెల్లిస్తారు.

    వ్యాక్సిన్ వేయించుకుంటే…20 శాతం ఆఫర్

    January 28, 2021 / 02:15 PM IST

    Dubai Restaurants : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ను ఎదుర్కొనడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి పలు దేశాలు. ఇప్పటికే కొన్ని దేశాల్లో ప్రజలకు పంపిణీ చేశారు. కొన్ని దేశాలు..ఇతర దేశాలకు వ్యాక్సిన్ లను పంపిణీ చేస్తున్నాయి. భారతదేశంలో కూ�

    Happy Bakrid : కరోనా వేళ…WHO మార్గదర్శకాలు

    July 31, 2020 / 09:05 AM IST

    కరోనా వేళ..పండుగలను ఘనంగా చేసుకోలేకపోతున్నారు జనాలు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మార్చి నుంచి మొదలైన వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. ఈ క్రమంలో వస్తున్న పండుగులను ఏదో..ఏదో..అన్నట్లుగా ముగించేస్తున్నారు. 2020, జులై 31వ తేదీ శ�

    రోడ్డుపైకి వచ్చి మమత ఏం చేసిందో చూడండి

    March 26, 2020 / 04:15 PM IST

    దేశంలో కరోనా వైరస్‌(COVID-19) మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ప్రముఖులు అందరు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా… ఇంకా కొంతమంది పాటించడం లేదు. దేశ వ్యాప్తంగా లాకౌట్‌ ప్ర�

    స్కూల్స్, హాస్టల్స్ లో అన్ని సౌకర్యాలు ఉండాలి : సీఎం జగన్

    August 29, 2019 / 12:21 PM IST

    గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు నాణ్యంగా ఉండాలని సీఎం జగన్‌ అన్నారు. అధికారులు ఎ‍ప్పటికప్పుడు దృష్టి సారించాలని సూచించారు. గురువారం (ఆగస్టు 29, 2019)వ తేదీన సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహిం‍చారు. ఈమేరకు అధికారులకు కీలక ఆ�

    ఉగ్రవాదంపై ఉక్కుపాదం: భారత్,చిలీ ఒప్పందం

    April 2, 2019 / 09:40 AM IST

    ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు భారత్,చిలీ దేశాలు సంయుక్తంగా కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల ప్రతినిధులు మంగళవారం(ఏప్రిల్-2,2019) అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం చ�

10TV Telugu News