Home » social media
అది ఆషామాషీ డాగ్ కాదు.. యాడ్స్తో కోట్లు కొల్లగొడుతోంది. ఇక దానిని సంరక్షించడానికి యజమానులు ఉద్యోగాలు సైతం మానేశారు. సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకుంది ఆ డాగ్.
యష్పాల్ కూతురు ఒక ముస్లిం యువకుడిని ప్రేమించింది. ఇంట్లో వాళ్లను ఒప్పించి ఈ నెల 28న పెళ్లికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. పెళ్లి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇంతలో పెళ్లికి సంబంధించిన కార్డు సోషల్ మీడియాలోకి వచ్చింది
కళ్లకు గంతలు కడితే భార్యాభర్తలు ఒకరినొకరు గుర్తించడం ఈజీనా? ఓ పోటీలో మహిళ తన భర్తను ఈజీగా కనిపెట్టేసింది. ఎలా సాధ్యమైందో తెలిస్తే మీకు నవ్వు వస్తుంది.
తమ దగ్గర డబ్బు పొదుపు చేస్తే వాటిపై 96 శాతం రిటర్న్స్ ఇస్తామని, స్వల్ప కాలంలో మిలియనీర్లు కావాలంటే తమ పోంచి పథకంలో చేరాలంటూ ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియాల్లో ప్రచారం చేశారు. ఈ మేరకు వీరు కొన్ని నకిలీ వీడియోలను ఆన్ లైన్ లో ఉంచి ప్రలోభ పెట్టేవారు.
Viral Video: తల్లిని చిట్టిచేతులతో ఆ చిన్నారి ఓదార్చిన తీరు అద్భుతమని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఛానెల్ లైవ్లో ఏ మాత్రం అలెర్ట్గా లేకపోయినా అంతే. యాంకర్లు ట్రోల్ అయ్యే పరిస్థితి ఇప్పుడు. గతంలో చాలామంది యాంకర్లు వార్తలు చదివే సమయంలో తప్పిదాలు చేస్తే.. తాజాగా బీబీసీ యాంకర్ చేసిన చిన్న తప్పిదం వైరల్ అవుతోంది.
ఏదైనా వెరైటీగా చేయాలని తాపత్రయపడే వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అందుకోసం చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. ఒకతను బర్త్ డే కేక్ ని చాకుతో కాకుండా గన్ తో కోశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూ ఢిల్లీ పోలీసులకు చిక్కింది. ఇంకేమ�
ఓ రైతుకి ప్రధాని మోడీ అంటే విపరీతమైన అభిమానం. నిలిచి ఉన్న ఓ బస్సుపై మోడీ ఫోటో చూసి దగ్గరకు వెళ్లాడు. ఆయనపై ఉన్న అభిమానాన్ని ఫోటోకి చెప్పుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేయడంతో వైరల్ గా మారింది.
మీరు మాత్రం అసభ్యకరంగా ఫోటోలు పెట్టొచ్చా? ఆంటీ అంటే తప్పా? ఇది మీ లాంటి వాళ్లకు కాదు, అలాంటి అసభ్యకరమైన ఫోటోలు పెట్టి మీరే చెడగొడుతున్నారు అంటూ..
సోషల్ మీడియా, యూట్యూబ్ లో కించ పరిచేలా పోస్టింగ్ లు పెడితే చర్యలు తప్పవని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు, సినిమా ఇండస్ట్రీ, మహిళలను కించ పరిచేలా ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నామని చెప్�