Home » SOLDIER
ప్రభావకరన్ ఇచ్చిన ఫిర్యాదు అనుసరించి కౌన్సిలర్ చిన్నస్వామి, ఆయన కుమారుడు రాజపండి సహా మరో నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అందరి మీద హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు బుధవారం పోలీసులు పేర్కొన్నారు. దాడి జరిగిన రో
తాలిబన్ల ఆటవిక చర్యలకు అడ్డు లేకుండా పోయింది. రోజురోజుకు వారి దురాఘతాలు పెరిగిపోతున్నాయి. నరరూప రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ అఫ్ఘాన్ సైనికుడి తల నరికిన తాలిబన్లు, దాన్ని
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు ఆర్మీ, పోలీస్ సిబ్బందికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం రూ. కోట్ల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లుగా ప్రకటించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈమేరకు ఓ ప్రకటన చేశారు.
కుటుంబంతో పండుగ జరుపుకోవాలని జమ్మూ కశ్మీర్ కు వెళ్లిన సైనికుడు ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయాడని ఆర్మీ చెప్తుంది. రైఫిల్ మాన్ షకీర్ మంజూర్ 162 బెటాలియన్ లో ఉంటూ సెలవుపై షోపియన్ కు వెళ్లాడు. అతను టెర్రరిస్టుల చేతిలో కిడ్నాప్ అయి ఉండ�
థాయ్లాండ్లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈశాన్య థాయ్లాండ్లోని కోరట్ సిటీలోని టెర్మినల్ 21 షాపింగ్ మాల్ లో శనివారం సాయంత్రం ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 20మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంద్రి తీవ్రంగా గాయపడ్డారు. తుప
ఆర్మీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆస్ర్టియన్ ఆర్మీలో కుక్కల సంరక్షకుడిగా పని చేస్తున్న ఓ సైనికుడిపై రెండు కుక్కలు దాడి చేసి చంపేశాయి. బెల్జియన్ షెపర్డ్ కుక్కల దాడిలో మృతి చెందిన 31 ఏళ్ల సైనికుడు 2017 నుంచి ఆర్మీ కుక్కల సంరక్షణను చూస్తున్న�
బోర్డర్ లో పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.పాక్ సైన్యం కాల్పులకు తెగబడటంతో… భారత సైనికుడు కరమ్ జీత్ సింగ్(24) తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూకాశ్మీర్లోని రజౌ�
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో విధుల్లో ఉన్న జవాన్లపై, పోలీసులపై రోజూ ఏదో ఒక ప్రాంతంలో వేర్పాటువాదులు రాళ్లు రువ్వడం మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఉగ్రవాదులు ఆందోళనకారుల ముసుగులో బలగాలపై దాడులకు పాల్పడుతుంటారు. ఆర్మీ వాహనాలపై దాడులు చేస్తార�
పుల్వామా దాడిలో అమరుడైన ఉత్తరప్రదేశ్ లోని షామిల్ కు చెందిన జవాన్ అమిత్ కుమార్ కోరికి నివాళిగా ఏర్పాటు చేసిన ప్రేయర్ మీటింగ్ లో బుధవారం(ఫిబ్రవరి-20,2019) కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన చెల్లెలు ప్రియాంకగాంధీతో కలిసి పాల్గొన్నారు. అమ�
భారత 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశమంతటా సగర్వంగా, ఘనంగా జరుపుకున్నారు. గల్లీ నుంచి మొదలై ఢిల్లీ వీధులలోనే కాదు దేశ దశదిశలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.అందరిలా కాకుండా సరిహద్దుల్లోని సైనికులు మాత్రం జెండా వందనాన్ని ఆనవాయితీగా.. సాంప్రద�