-
Home » soldires
soldires
గల్వాన్ ఘర్షణలో 45మంది చైనా సైనికులు మృతి : రష్యా న్యూస్ ఏజెన్సీ
February 11, 2021 / 08:16 PM ISTTASS గతేడాది జూన్ లో తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు అమరులైనట్లు భారత్ అప్పట్లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నాటి ఘర్షణలో ఎంతమంది చైనా…
భారత్ దెబ్బకు తోక ముడిచిన డ్రాగన్..పాంగాంగ్ లేక్ వద్ద బలగాల ఉపసంహరణ
February 10, 2021 / 06:48 PM ISTChinese Defence Ministry చైనా రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తూర్పు లఢఖ్ లోని పాంగాంగ్ సరస్సు వద్ద ఉన్న తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు లేదా వెనక్కి తీసుకుంటున్నట్లు బుధవారం(ఫిబ్రవరి-10,2020)చైనా రక్షణశాఖ ప్రకటించింది. పాంగాంగ్…
ఆకట్టుకున్న బీటింగ్ రిట్రీట్
January 26, 2021 / 09:46 PM ISTBeating Retreat ceremony రిపబ్లికే డే సందర్భంగా వాఘా-అట్టారీ సరిహద్దు ప్రాంతంలో నిర్వహించిన బీటింగ్ రిట్రీట్ వేడుక విశేషంగా ఆకట్టుకుంది. భారత్, పాకిస్తాన్ దేశాల సైనికులు చేపట్టిన ప్రత్యేక సంయుక్త కవాతును తిలకించేందుకు ఎప్పటిమాదిరిగానే…
జవాన్లతో కలిసి మోడీ దీపావళి…పాక్,చైనాకు హెచ్చరిక
November 14, 2020 / 03:09 PM ISTPM Modi’s Diwali with soldiers at Longewala రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ జిల్లాలోని లాంగేవాలాలో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. జైసల్మేర్లోని భద్రతా బలగాలకు దీపావళి శుభాకాంక్షలు…
సైనికులకు సెల్యూట్ గా ఓ దీపం వెలిగించండి…మోడీ
November 13, 2020 / 09:37 PM ISTLight a diya as salute to soldiers: PM Modi దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు సెల్యూట్ చేసేందుకు ఈ దీపావళికి ఓ దీపం వెలిగించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దీపావళి…
సైనికుల కోసం ఓ దీపం వెలిగించండి..షాపింగ్ లో ‘వోకల్ ఫర్ లోకల్’మర్చిపోవద్దు
October 25, 2020 / 03:07 PM ISTLight A Lamp For Soldiers దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి మోడీ. ప్రతినెలా చివరి ఆదివారం రేడియో కార్యక్రమం “మన్ కీ బాత్” ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడుతారన్న…
కరోనా నుండి విముక్తి కోసం : ఆగష్టు-15న ప్రతిజ్ఞ చేయండి…మన్ కీ బాత్ లో మోడీ పిలుపు
July 26, 2020 / 03:09 PM ISTకార్గిల్ విజయ్ దివస్ వేళ జవాన్ల శౌర్య, పరాక్రమాలపై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర సైనికులకు, వారికి జన్మనిచ్చిన తల్లులకు దేశ ప్రజలందరి తరపున వందనం సమర్పిస్తున్నానని ప్రధాని…
బోర్డర్లో కొత్త రూల్స్…తుపాకులు వాడేందుకు జవాన్లకు పూర్తి స్వేచ్ఛ
June 21, 2020 / 11:28 AM ISTతూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో సోమవారం నాటి ఘటనతో వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి ‘రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్’లో భారత్ కీలక మార్పులు చేసింది. దీంతో అసాధారణ పరిస్థితుల్లో ఆయుధాలను ఉపయోగించే విధంగా సైనికులకు…