soldires

    గల్వాన్ ఘర్షణలో 45మంది చైనా సైనికులు మృతి : రష్యా న్యూస్ ఏజెన్సీ

    February 11, 2021 / 08:16 PM IST

    TASS గతేడాది జూన్ లో తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు అమరులైనట్లు భారత్‌ అప్పట్లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నాటి ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు చనిపోయారనేదానిపై ఇప్పటికీ ఓ సృష్టత లేదు. భారత్ సైనికుల భీకర

    భారత్ దెబ్బకు తోక ముడిచిన డ్రాగన్..పాంగాంగ్ లేక్ వద్ద బలగాల ఉపసంహరణ

    February 10, 2021 / 06:48 PM IST

    Chinese Defence Ministry చైనా రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తూర్పు లఢఖ్ లోని పాంగాంగ్ సరస్సు వద్ద ఉన్న తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు లేదా వెనక్కి తీసుకుంటున్నట్లు బుధవారం(ఫిబ్రవరి-10,2020)చైనా రక్షణశాఖ ప్రకటించింది. పాంగాంగ్ తో సరస్సుకి దక్షిణ మరియు ఉ�

    ఆకట్టుకున్న బీటింగ్ రిట్రీట్

    January 26, 2021 / 09:46 PM IST

    Beating Retreat ceremony రిపబ్లికే డే సందర్భంగా వాఘా-అట్టారీ సరిహద్దు ప్రాంతంలో నిర్వహించిన బీటింగ్ రిట్రీట్ వేడుక విశేషంగా ఆకట్టుకుంది. భారత్‌, పాకిస్తాన్ దేశాల సైనికులు చేపట్టిన ప్రత్యేక సంయుక్త కవాతును తిలకించేందుకు ఎప్పటిమాదిరిగానే ప్రజలు హాజరై.. భ�

    జవాన్లతో కలిసి మోడీ దీపావళి…పాక్,చైనాకు హెచ్చరిక

    November 14, 2020 / 03:09 PM IST

    PM Modi’s Diwali with soldiers at Longewala రాజస్థాన్ రాష్ట్రంలోని​ జైసల్మేర్​ జిల్లాలోని లాంగేవాలాలో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. జైసల్మేర్‌లోని భద్రతా బలగాలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిదళాధిపతి బ

    సైనికులకు సెల్యూట్ గా ఓ దీపం వెలిగించండి…మోడీ

    November 13, 2020 / 09:37 PM IST

    Light a diya as salute to soldiers: PM Modi దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు సెల్యూట్ చేసేందుకు ఈ దీపావళికి ఓ దీపం వెలిగించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ సందేశాన్ని ఇచ్చారు. దేశం కోసం సైనికులు చేసే త్యాగాలను వర్ణించే

    సైనికుల కోసం ఓ దీపం వెలిగించండి..షాపింగ్ లో ‘వోకల్ ఫర్ లోకల్’మర్చిపోవద్దు

    October 25, 2020 / 03:07 PM IST

    Light A Lamp For Soldiers దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి మోడీ. ప్రతినెలా చివరి ఆదివారం రేడియో కార్యక్రమం “మన్ కీ బాత్” ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడుతారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల చివరి ఆదివారమైన ఇవాళ(అక్

    కరోనా నుండి విముక్తి కోసం : ఆగష్టు-15న ప్రతిజ్ఞ చేయండి…మన్ కీ బాత్ లో మోడీ పిలుపు

    July 26, 2020 / 03:09 PM IST

    కార్గిల్ విజయ్ దివస్ వేళ జవాన్ల శౌర్య, పరాక్రమాలపై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కార్గిల్‌ యుద్ధంలో అమరులైన వీర సైనికులకు, వారికి జన్మనిచ్చిన తల్లులకు దేశ ప్రజలందరి తరపున వందనం సమర్పిస్తున్నానని ప్రధాని తెలిపారు. దేశ ప్ర�

    బోర్డర్​లో కొత్త రూల్స్…తుపాకులు వాడేందుకు జవాన్లకు పూర్తి స్వేచ్ఛ

    June 21, 2020 / 11:28 AM IST

    తూర్పు లడఖ్ లోని గల్వాన్​ వ్యాలీలో సోమవారం నాటి  ఘటనతో వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి ‘రూల్స్​ ఆఫ్​ ఎంగేజ్​మెంట్​’లో భారత్  కీలక మార్పులు చేసింది. దీంతో  అసాధారణ పరిస్థితుల్లో ఆయుధాలను ఉపయోగించే విధంగా సైనికులకు పూర్తి స్వేచ్ఛ లభించింది.&n

10TV Telugu News