Home » SOLEIMANI
ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సొలేమానీ హత్యతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంది. ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో దాడి చేసింది. అమెరికా
ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమానీ హత్య తర్వాత నుంచి ట్రంప్పై మాటల దాడులు పెరిగిపోయాయి. యూఎస్ డ్రోన్ స్ట్రైక్ జరిపించి సులేమానీని మట్టుబెట్టాడు ట్రంప్. ఈ ఘటన అమెరికాకు ఓ డార్క్ డేను తెచ్చిపెడుతుందని సులేమానీ కూతురు హెచ్చరిస్తుంది. వ
బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమనిపై అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో సోమవారం(జనవరి-
ఇరాక్లో అమెరికా నిర్వహించిన డ్రోన్ దాడిలో ఇరాన్ జనరల్ మిలటరీ ఖాసిం సులేమానీ మృతిచెందిన సంగతి తెలిసిందే. అమెరికా చర్యతో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా హతమార్చడాన్ని ఇరాన్ దేశం ప్రతికారేచ్ఛతో రగిలిపోతోంది. ఏ క్షణమైనా #WWIII
ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసిమ్ సొలైమనిని అమెరికా దళాలు తుదముట్టించాయి. అమెరాకా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాల మేరకే సొలైమనిని హతమార్చినట్లు ఇవాళ పెంటగాన్ తెలిపింది. ఇరాక్ లో అమెరికన్ దౌత్యవేత్తలు, సేవా