Home » Somesh Kumar
ఉస్మానియా యూనవర్సిటీ(ఓయూ)లో సివిల్స్ కోచింగ్ అకాడమీ ప్రారంభమైంది. ఓయూ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ అకాడమీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం(డిసెంబర్ 14,2022) ప్రారంభించారు.
గత 80 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేసిన వీఆర్ఏలు బుధవారం సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమైనట్లు పేర్కొన్నారు. గురువారం నుంచి విధులకు హాజరుకానున్నట్లు చెప్పారు.
జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతోపాటు అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పై నున్న రిట్ పిటిషన్ను వెంటనే విచారించాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ
తెలంగాణలో ఉద్యోగులకు అలర్ట్. పరస్పర బదిలీల (మ్యూచువల్ ట్రాన్స్ ఫర్) ప్రక్రియ మొదలైంది. పరస్పర బదిలీలు కోరుకునే ఉద్యోగులు ఈ నెల 15 లోపు దరఖాస్తు..
వ్యాక్సినేషన్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో 18ఏళ్లు దాటిన విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బందికి కరోనా వ్యాక్సిన్..
ధరణి పోర్టల్ సంబంధ సమస్యలు, ఫిర్యాదుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్, ఈ-మెయిల్ అందుబాటులోకి తెచ్చింది.
Telangana Lockdown : తెలంగాణలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ క్రమంలో కరోనా కట్టడికి ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధిస్తుందన్న ఊహాగానాలు వ�
తెలంగాణ బడ్జట్ సమావేశాలు మార్చి మూడో వారంలో మొదలు కాబోతున్నాయి. మార్చి 18వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేసీఆర్ శాఖలవారీగా నేటి(07 మార్చి 2021) నుంచి సమీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని ఇప్పటికే సమీక్షలో �
Telangana Intelligence Chief : తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా టి.ప్రభాకర్ రావు నియామకం అయ్యారు. కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ గా టి.ప్రభాకర్ రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు (అక్టోబర్ 31, 2020) శనివారం సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. �