-
Home » SOMU VEERAJU
SOMU VEERAJU
Somu Veeraju-PVN Madhav : ఛార్జీషీటు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన : బీజేపీ నేతలు
అసెంభ్లీ స్ధాయిలో నిర్వహించే ఛార్జిషీట్ల దాఖలుకు నేతలు సిద్ధమవ్వాలన్నారు. ప్రతి జిల్లాకు ముఖ్య అతిధిలుగా రాష్ట్ర, జాతీయ నేతలను పంపిస్తామని చెప్పారు.
Somu Veeraju : సీఎం జగన్కు బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు లేఖ
సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు లేఖ రాశారు. ఈ లేఖలో వైసీపీ ప్రభుత్వంకూడా కులగణన సకాలంలో పూర్తి చేయాలని కోరారు.
Kanna Lakshmi Narayana: మోదీ పట్ల జీవితాంతం అభిమానంతో ఉంటా.. రాష్ట్ర పార్టీలో పరిస్థితులకు ఇమడలేకే రాజీనామా..
భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ నేత, ఏపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కన్నా రాజీనామా లేఖను పంపించారు. గురువారం తన అనుచరులతో భేటీ అయిన అనంతరం తన రాజీనామా విషయాన్ని వెల్లడించా�
Somu Veerraju: పవన్ను చంద్రబాబు కలవడాన్ని స్వాగతిస్తున్నా.. కన్నా వ్యాఖ్యలపై సోము వీర్రాజు ఏమన్నారంటే?
పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి దూరంపోలేదని, బీజేపీ, జనసేన పార్టీలు కలిసే ముందుకు వెళ్తున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో సీనియర్ నేత అని, ఆయన వ్యా
Purandeswari: కార్యకర్తలే బీజేపీ బలం.. ఏపీ అభివృద్ధిలో కేంద్రం కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఏపిలో బీజేపీకి బలం లేదన్న వారికి త్రిపుర రాష్ట్ర పార్టీ నిర్మాణం ఒక జవాబు కావాలని, ఏపీలోనూ అలా కార్యకర్తల ద్వారా పార్టీ నిర్మాణం జరుగుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. బుధవారం విశాఖలో...
AP Politics: బీజేపీ ఏంటో జనాలకు అర్ధం అవుతుంది: మంత్రి బొత్స
అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ ను రూ.50కే పంపిణీ చేస్తామంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీరాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించారు
అమరావతి పోరాటంలో పవన్, వీర్రాజు చెప్పేదేంటి?
బీజేపీ, జనసేన అధ్యక్షుల వ్యవహార శైలి అమరావతి రైతుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. ఒకపక్క కొత్తగా వచ్చిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల చిరంజీవిని కలవడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ సందర్భంగా చిరంజీవి అన్న మాటలు రాజక�
రెండు దిక్కులను కిషన్ రెడ్డి కలపగలరా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. ఒక పార్టీ నేతలపై మరొక పార్టీ నేతలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే బీజేపీలో మాత్రం సొంత పార్టీ నేతలకు కౌంటర్లు ఇచ్చుకునే పరిస్థితులున్నాయి. రాష్ట్ర బీజేపీ ఒ�
సభలో జరిగిన పరిణామాలు బాధ కలిగించాయి..బీజేపీ నేత సోము వీర్రాజు
రూల్స్ కి వ్యతిరేకంగా శాసనమండలి చైర్మన్ షరీఫ్ వ్యవహరించారని బీజేపీ నాయకుడు సోము వీర్రాజు అన్నారు. మండలి చైర్మన్ స్థానం అనేది ఒత్తిడికి తలొగ్గకూడదన్నారు. ఒత్తిడికి ఎందుకు లొంగారో చైర్మనే చెప్పాలన్నారు. సభలో జరిగిన పరిణామాలు బాధ కలిగించాయ�