Home » Somu Veerraju
ap politics: ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. పార్టీల మధ్య మూడు ముక్కలాట మొదలైంది. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ఓ జాతీయ పార్టీ పావులా మారుతోందనే టాక్ నడుస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీలు ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నాలు సాగ�
ap bjp new sketch: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జెండా పాతుకుంటూ వస్తున్న బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో కలసి రావడం లేదు. ఏపీలో అయితే పార్టీ పుంజుకోవడం కలగానే మిగిలిపోతోంది. గత ఎన్నికల్లో చావు దెబ్బతిన్న ఆ పార్టీ.. 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కి�
ap bjp warns ysrcp: మింగ మెతుకు లేదు గానీ.. మీసానికి సంపెంగ నూనె అన్నట్టుంది ఏపీ బీజేపీ యవ్వారం. అసెంబ్లీకి గానీ, పార్లమెంటుకు గానీ రాష్ట్రం నుంచి ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది ఆ పార్టీ. అంతేనా.. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. కానీ, మాట�
kodali nani.. ఏపీ మంత్రి కొడాలి నాని అంటే ఫుల్ మాస్ లీడర్. ఆయన ఏం చేసినా.. ఏం మాట్లాడినా అలానే ఉంటుంది. మంత్రి అయ్యాక కొడాలి నాని చేస్తున్న ప్రతీ కామెంట్ హాట్ టాపిక్కే అవుతోంది. అయితే తాజాగా కొడాలి నాని చేస్తున్న కామెంట్స్ మాత్రం ఏపీ రాజకీయాల్లో అగ్
తాను దేవుళ్లను, హిందువులను అవమానించేలా మాట్లాడలేదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. తిరుమలలో డిక్లరేషన్ ను తొలగించాలని నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు. తిరుమల డిక్లరేషన్ పై తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని విపక్షాలపై �
ఏపీ మంత్రి కొడాలి నాని, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఫైర్ అయ్యారు. విగ్రహాలు విరిగితే నష్టమేంటి అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. కొడాలి నాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్
దుర్గ గుడిలో అమ్మవారి రథానికి ఉన్న మూడు సింహాలు మాయం కావడానికి .. ఆలయ ఈఓ ఆధ్వర్యంలో నడుస్తున్న సెక్యూరిటీ సిబ్బందే కారణమన్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. రథానికి ఉన్న నాలుగు సింహాల్లో ఒక సింహం మాత్రమే ఉందని చెప్పారు. హిందువుల
రెండున్నరేళ్ల క్రితం వరకూ కలసి రాజకీయ ప్రయాణం సాగించిన తెలుగుదేశం, బీజేపీలు ఇప్పుడు బద్ధ విరోధులుగా మారాయి. అవసరం ఉన్నప్పుడు కలిసిపోవడం, తర్వాత ఘర్షణ పడటం ఈ రెండు పార్టీలకు అలవాటేనని అందరూ అంటూ ఉంటారు. టీడీపీ స్థాపించిన తర్వాత నుంచి ఇప్పటి
అధ్యక్ష పదవిలో లేనప్పుడు మౌనంగా ఉన్న సోము వీర్రాజు… ఇప్పుడు పార్టీని శాసించేలా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టాక ఆయనలోని వేరే కోణం బయటకు తీశారని పార్టీ నేతలే అంటున్నారు. ఆయన నాయకత్వంలో పార్టీ నేతలు మాట్ల
టీడీపీ నుంచి బీజేపీలోకి వలస వెళ్లిన ఆ నలుగురు నేతలు.. వారిలో ఎక్కువగా రెస్పాండ్ అయ్యేది…. బీజేపీ కార్యక్రమాలకి ఎక్కువగా హాజరయ్యేది సుజనా చౌదరి మాత్రమే. మిగతా ముగ్గురు అంతగా వార్తల్లో నిలిచే వ్యక్తులు కారు. టీడీపీ నుంచి వెళ్లిన తర్వాత సుజన�