Home » Somu Veerraju
కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఇస్తున్న నిధులను వాడేసుకుంటూ.. రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా గొప్పలు చెప్పుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు.
2024 ఎన్నికల కోసం తిరుపతి మీటింగ్ సమయంలోనే అమిత్ షా దిశా నిర్దేశం చేశారని..రెండు నెలల క్రితమే మాకు రోడ్ మ్యాప్ ఇచ్చారని సోము వీర్రాజు పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు, చేపడుతున్న ప్రాజెక్టుల్లో శిఖర భాగం నిధులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి వస్తున్నవేనని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు
'గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో వేతనాలు ఖచ్చితంగా అందడం లేదు. జాబ్ కార్డు హోల్డర్లతో బీజేపీ ఉద్యమం చేయించాల్సిన పరిస్థితి వచ్చిందని' అన్నారు.
రాష్ట్రంలో గృహ నిర్మాణాలపై మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే వేదికపైకి వచ్చి మాట్లాడాలని సోమువీర్రాజు అన్నారు
ఏపీలో ఉద్యోగుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.దీనిపై బీజేపీ నేతల సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులకూ పీఆర్సీ వర్తిస్తుంది..వారు ప్రభుత్వానికి సహాయం నిరాకరణచేయాలన్నారు.
పేదల ఇళ్ల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాలు చెల్లించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కారణంగా తొలి దశలో నిర్మించాల్సిన 15.75 లక్షల ఇళ్లు..
రాయలసీమ ప్రజలను క్షమాపణలు కోరారు భారతీయ జనతా పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.
కడపతో పెట్టుకోవద్దు..!
కడప ఎయిర్ పోర్టుపై తాను చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన అన్నారు.