కొత్త అల్లుడు ఇంటికి వస్తే.. అత్తామామలు, బంధువులు ఎంతో మర్యాదగా చూసుకుంటారు. అల్లుడికి పలురకాల వంటకాలతో రుచికరమైన ఆహారాన్ని అందిస్తారు. సరదాగా గ్రామంలో తిప్పుతూ ఊరి విశేషాలను వివరిస్తారు. కానీ మహారాష్ట్రంలోని బీడ్ జిల్లా విడా గ్రామంలో మాత
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ను చంపి మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికిన సంఘటన మరువక ముందే రాజస్తాన్ లో ఇలాంటి ఘోర ఘటనే చోటు చేసుకుంది. జైపూర్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మేనత్తను హత్య చేసి మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి అడవిలో పడేశాడు.
బిత్తిరి వ్యవహారంతో టెన్షన్ పడుతూ కనిపిస్తారు. సాధారణంగా వరుడు.. వధువు మెడలో తాళి కడతాడు. కానీ ఓ వ్యక్తి పెళ్లి కుమార్తెకు బదులు ఆమె తల్లి మెడలో తాళి కట్టాడు.
రిషి సునక్ నా అల్లుడు కావటం గర్వంగా ఉందని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సంతోషం వ్యక్తంచేశారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో రిషి మరిన్ని విజయాలను అందుకోవాలని ఆంకాంక్షించారు. యూకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణం
కడపలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని బాలుడిని స్వయాన మేనత్త, మేన మామ హత మార్చారు. అల్లరి చేస్తున్నాడని బాలుడిని కొట్టి చంపేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అడ్డుకునేందుకు ప్రయత్నించిన మామ, బావమరిదిలకు గాయాలు అయ్యాయి. చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సంక్రాంతికి పెద్ద సినిమాలు సైడ్ అయ్యాక.. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్..
వివాహేతర సంబంధం విషయంలో మధ్యవర్తిత్వం చేస్తున్న వ్యక్తిని అతని అల్లుడు హత్య చేసిన ఘటన జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ జూబ్లిహిల్స్లో దారుణం జరిగింది. డబ్బుల కోసం ఓ వ్యక్తి సొంత మామనే హత్య చేశాడు. రియల్ఎస్టేట్ బిజినెస్లో కమీషన్ ఇవ్వలేదని కొడవలితో సొంత మామనే నరికాడు అల్లుడు.
కూతురు పెళ్లిచేసిన తండ్రి కట్నంగా ఇళ్లు, పొలాలు, తోటలు,బంగారం,వెండి ఇస్తారు. కానీ ఇది కరోనా మహమ్మారి టైమ్ అన్ని వింతలే అన్నీ విచిత్రాలే. ఓ తండ్రి కూతురుకి పెళ్లి చేసి అల్లుడికి ఆక్సిజన్ ను కట్నంగా ఇచ్చాడు.