Home » Son married at Father dead body
తమిళనాడు రాష్ట్రం కళ్లక్కురిచ్చి సమీపంలోని పెరువంగూర్ గ్రామం ఉంది. ఆ గ్రామంలో పంచాయతీ యూనియన్ అధ్యక్షురాలు అయ్యమ్మాళ్ భర్త రాజేంద్రన్ అనారోగ్యంతో సోమవారం మరణించాడు. ఆయన కుమారుడు ప్రవీణ్ వివాహం నిశ్చయమైంది. ఈనెల 27న వివాహం జరగాల్సి ఉంది. అయ�