Home » Son
UP రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్డీ తివారీ కొడుకు రోహిత్ శేఖర్ మృతి కేసులో ట్విస్టు చోటు చేసుకుంది. ఆయనది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. దీనితో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. దిండుతో అదిమి చంపేసి ఉంటారని..పోలీసు
ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి, ఏపీ మాజీ గవర్నర్ దివంగత ఎన్డీ తివారీ కొడుకు రోహిత్ శేఖర్ మృతి చెందాడు. సౌత్ ఢిల్లీ డీసీపీ విజయ్ కుమార్ మృతిని నిర్ధారించారు. ఢిల్లీలోని సాకేత్ మ్యాక్స్ ఆస్పత్రిలో చనిపోయినట్లు..పూర్తి వ
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓ సెల్ఫీ కోసం కన్నకొడుకుని వేధించింది.స్వయంగా ఈ విషయాన్నే ఆమె ఒప్పుకుంది.సెల్ఫీ కోసం కొడుకుని వేధింపులకు గురి చేయడం ఏమిటి అనుకుంటున్నారా? కొడుకు జోర్ ఇరానీని వేధిస్తూ ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఓ ఫొటోకి ఇప్పుడు
హైదరాబాద్: తల్లిని బాగా చూసుకుంటామని చెప్పి మాటతప్పిన ఓ కొడుకు, కోడలిపై హైకోర్టు సీరియస్ అయ్యింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకపోగా.. వృద్ధురాలైన తల్లిని
బంగ్లాదేశ్ లో చిక్కుకుపోయిన తన కొడుకుని కాపాడాలని హైదరాబాద్ కు చెందిన జులేఖా బేగమ్ అనే మహిళ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కి విజ్ణప్తి చేసింది.బంగ్లాదేశ్ లో తన కొడుకు మొహ్మద్ ఇమ్రాన్ దగ్గర కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బలవంతం
భోపాల్ నుంచి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను అందరం కష్టపడి గెలిపించుకుంటామని ఆయన కుమారుడు జయవర్ధన్ సింగ్ చెప్పారు. గత ఐదేళ్ల మోదీ పాలనలోని వైఫల్యాలే ప్రధానంగా ప్రచారం చేయనున్నామని తెలిపా�
ఒకే ఇంట్లో తల్లీకొడుకులు మృతి చెందారు. తల్లి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో కుమారుడు మృతి చెందాడు.
ఆ పెళ్లికి వచ్చిన అతిథుల దర్పం..వైభోగం..విలాసం.. ఆ వివాహ వేడుక సొగసును వర్ణించటానికి మాటలు చాలవు. మూడు నెలల క్రితమే అభినవ కుబేరుడు ముకేశ్ ముద్దుల తనయ ఈశా వివాహం ఇంకా కళ్లముందు ఇంకా కదలాడుతూనే ఉంది..అప్పుడే దేశ, విదేశీ ప్రముఖుల సందళ్లత�
లాడెన్ కుమారుడు అమెరికాపై దాడులు చేస్తామని హెచ్చరికలు చేస్తున్నాడని, ఆల్ ఖైదా గ్రూప్ కి నేతగా ఎదుగుతున్నాడని స్టేట్ డిపార్ట్ మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. హమ్ జా.. ఏ దేశంలో ఉన్నా అతడు ఉన్న లొకేషన్ చెప్తే చాలు రూ.8 కోట్లు ఇస్తామని ప్రకటించింది. స�
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ (KGMU)లో దారుణం జరిగింది. స్టాఫ్ టాయిలెట్స్ ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిందన్న కారణంతో గురువారం (ఫిబ్రవరి 21, 2019)న ఓ క్యాన్సర్ పేషెంట్ పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడమే కాక ఆమె