Home » Son
ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త కసాయిలా మారాడు. 8 నెలల కొడుకును నేలకేసి కొట్టి చంపాడు. ఆ తర్వాత భార్యపై కత్తితో దాడి
తన తర్వాత పిల్లలను చూసే వారుండరేమోననే భయంతో కన్న ప్రేమే ప్రాణాలు తీసేలా చేసింది. చాంద్రాయణగుట్ట హాఫిజ్ బాబానగర్లో తల్లి ఇద్దరు పిల్లలను చంపిన కేసు చిక్కుముడి వీడింది. శుక్రవారం అక్టోబర్ 26న జరిగిన ఘటనపై పలు రకాల కోణంలో దర్యాప్తు చేపట్టారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో గాంధీని హత్య చేసిన గాడ్సేను గొప్ప దేశభక్తుడిగా కీర్తించడం,దివంగత ఐపీఎస్ ఆఫీసర్ పై ఎన్నికల ముందు వివాదాస్ప వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన భోపాల్ బీజేపీ ఎంపీ తన నోటికి ఆ తర్వాత కూడా పదును చెబుతూనే వచ్చారు. అయితే క�
ఆమెకు 17 ఏళ్లు.. ఆడపిల్లకు జన్మనిచ్చింది. పుట్టిన 15 నిమిషాలకే బిడ్డ దూరమైంది. పురిటిలోనే తన బిడ్డ చనిపోయిందని తల్లి చెప్పడంతో ఎంతో కుమిలిపోయింది. కానీ, మూడేళ్ల తర్వాత చనిపోయిందనుకున్న తన బిడ్డ తిరిగి వచ్చింది. కానీ, ఆడపిల్లలా కాదు.. అబ్బాయిలా మా
బీజేపీ చీఫ్,కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ సెక్రటరీ పదవికి ఎంపిక అయినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక,కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ దుమాల్ బీసీసీఐ ట్రెజరర్ గా ఎంపిక అయినట్లు బీసీసీఐ ఉన్న�
నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఓ చిన్న వివాదం ప్రాణం తీసే వరకు వెళ్లింది. కన్న కొడుకే తండ్రిని చంపేశాడు. టీవీ చానల్ మార్చే విషయంలో తండ్రీ, కొడుకు మధ్య జరిగిన
నిజామాబాద్ జిల్లాలో వింత ఘటన జరిగింది. తండ్రి కొడుతున్నాడని పోలీస్ స్టేషన్లో ఓ బాలుడు ఫిర్యాదు చేశాడు.
అమ్మ అంటే దైవంతో సమానం. పిల్లలను కడుపులో పెట్టుకుని చూసుకునేది తల్లి మాత్రమే. పిల్లలకు ఏ కష్టం వచ్చినా విలవిలలాడిపోతోంది. వారిపై ఈగ కూడా వాలనివ్వదు. అదీ
కర్ణాటకలో పబ్జీ గేమ్కు బానిసైన ఓ యువకుడు ఏకంగా కన్నతండ్రినే కడతేర్చాడు. తండ్రిని కత్తిపీటతో ముక్కలు ముక్కలుగా నరికి కిరాతకంగా చంపాడు.
పుట్టిన రోజు వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. విషం కలిపిన కేక్ తిని తండ్రీకొడుకులు చనిపోయారు. తల్లి, కూతురు పరిస్థితి విషమంగా ఉంది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం