Home » Sons
ఆస్తి తగాదాలో బొంతుల నరసమ్మ అనే మహిళపై వేట కొడవళ్ళతో దాడి చేశారు. వేట కొడవలితో బొంతుల నరసమ్మ అనే మహిళపై సొంత బావ కుమారులు నాగేష్, రాజు దాడి చేశారు.
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ఓ తండ్రి ఇద్దరు పిల్లలకు విషమించి చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ సంఘటన జిల్లాలోని దామరచర్ల మండలం నూనవత్ తండాలో జరిగింది.
కాడెద్దులను రైతులు సొంత పిల్లల్లా చూసుకుంటారు. వాటికి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. విలవిలలాడుతారు. ఆ రైతు కూడా అంతే. తన కాడెద్దులు అంతే ఆయనకు ఎంతో ప్రేమ. అయితే ఓ ఎద్దుకి అనారోగ్యం చేసింది. బండి లాగలేకపోయింది. అంతే..
రూ.3 కోట్ల విలువైన ఆస్తులు పంచి ఇచ్చినా లాభం లేకపోయింది. కనీసం అన్నం కూడా పెట్టకుండా కన్నతండ్రిని నడి బజారులో వదిలేశారు కొడుకులు. అందరిని కంటతడి పెట్టించిన ఈ ఘటనపై వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదుతో కోహెడ ఎస్ఐ స్పందించారు. తండ్రిని నడి వీధిలో వదిలే�
తల్లి భారమై పోయింది.. ఆమె ఇచ్చిన ఆస్తి ముద్దు అయిపోయింది. నవ మాసాలు మోసి కని పెంచిన తల్లినే కొడుకులు రోడ్డుపై వదిలి వేశారు. పక్షవాతంతో బాధపడుతున్న కన్నతల్లిని ఇంట్లో నుంచి గెంటేశారు. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్ అంబర్ పేటలో చోటు చేసుకుంది. అంబర్ ప�
తల్లిదండ్రులు చనిపోతే కొడుకు కర్మకాండ జరిపించడం తెలిసిందే. ఇది సర్వ సాధారణం. అయితే కొడుకులే ఆ పని చేయాల్సిన అవసరం లేదని, కూతుళ్లు కూడా చేయొచ్చని
TDP పార్టీలో వారసులు రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న టీడీపీ అభ్యర్థుల్లో 11 మంది వారసులకు చోటు దక్కింది. వీరంతా మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారే. ఇంతకు ఆ వారసులు ఎవరు? 1 ) శ్రీకాకుళం జిల్లాలోని �