Home » South Africa vs Australia
కోల్కతా నగరంలోని ఈడెన్ గార్డెన్స్లో రెండవ సెమీఫైనల్ మ్యాచ్కు వర్షం దెబ్బ తగలనుందా? అంటే అవునంటున్నారు భారత వాతావరణ శాఖ అధికారులు. కోల్కతా నగరంలో గురు, శుక్రవారాల్లో వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు....
ఈనెల 15న భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మంబయి వేదికగా తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఒకవేళ ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తే..
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఏడు సార్లు జరిగింది. ఈ ఏడు సార్లలో ఆస్ట్రేలియా జట్టు అత్యధిక సార్లు కప్ను కైవసం చేసుకుంది.
టీ20 ప్రపంచ కప్ టోర్నీలలో ఆస్ట్రేలియా ఇప్పటికే ఏడుసార్లు ఫైనల్కు చేరింది. వీటిల్లో అయిదు సార్లు కప్ను కైవసంచేసుకుంది. నేడు జరిగే మ్యాచ్లోనూ విజయం సాధించడం ద్వారా ఆరోసారి విజేతగా నిలిచేందుకు ఆసీస్ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.