Home » South Africa
South Africa : సౌత్ ఆఫ్రికాలోని ఓ బీచ్ లో గర్భంతో ఉన్న సీల్స్ మరణం షాక్ కు గురిచేస్తోంది. గర్భంతో ఉన్న వేలకొద్దీ చనిపోయి పడి ఉండటంతో ప్రాంతమంతా సీల్స్ కళేబరాలతో సముద్రం ఘోష సీల్స్ మరణఘోషలా వినిపిస్తోంది. నిండు గర్భంతో ఉన్న వేలకొద్దీ సీల్స్ పిల్లలక�
ఒకటి కాదు..రెండు కాదు..రూ. 58 వేల కోట్లు దానం చేసి..ఆ వ్యక్తి మాట నిలబెట్టుకున్నాడు. ఎంత సంపాదించినా..అందులో ఆనందం ఉండదని..దానం చేస్తేనే ఎంతో ఆనందంగా ఉంటుందని అంటున్నాడు. అతను ఎవరో కాదు…ఛార్ల్స్ ‘చక్’ ఫీనీ. విమానాశ్రయాల్లో ఉండే ‘డ్యూటీ ఫ్రీ షా�
పెంపుడు జంతువులే అతడి పాలిట మృత్యువయ్యాయి. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న సింహాలే అతడి ప్రాణాలు తీశాయి. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. ప్రముఖ జంతు పరిరక్షకుడు మ్యాథూసన్(69) తన పెంపుడు సింహాల చేతిలో చనిపోయాడు. మ్యాథూసన్ లింపోపో ప్రావిన్స్ లో ప్ర�
దక్షిణాఫ్రికాలోని ఆన్ వాన్ డైక్ చిరుతల కేంద్రం నుంచి మైసూర్లోని శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్కు మూడు చిరుతలు చేరుకున్నాయి. వీటిలో ఒకటి మగది కాగా మరో రెండు ఆడ చిరుతలు. 14 నుంచి 16 నెలల వయస్సున్న ఈ మూడు చిరుత పులులు సోమవార
కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ వైరస్ పేరు వినబడితే చాలు ప్రజలందరూ భయపడిపోతున్నారు. ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. ఈ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాలకు పైగా వైరస్ వ్యా�
ఎంతో ఇష్టంగా పెంచుకునే కుక్కలు ఎంత అల్లరి చేసినా యజమానులు దాని అల్లరి ఎంజాయ్ చేస్తారు. కానీ ఓ కుక్క సరదాగా చేసిందో..ఎందుకు చేసిందో లేదా మంచి ఆకలిమీదుండి చేసిందో తెలీదు కానీ ఆ ఇంట్లో జరిగాల్సిన ఎంగేజ్ మెంట్ కు చేయించిన ధగధగ మెరిసిపోతున్న ‘�
దక్షిణాఫ్రికాలో కృంగెర్ నేషనల్ పార్కులో ఒక బాబూన్ జాతికి చెందిన ఓ మగకోతి సింహం పిల్లను పెంచుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు..వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫొటోలో ఒక కొండముచ్చు సింహం పిల్లను తన సొంత పిల్ల కంటే ఎక్కువగా చూసు
ఏపీలో రాష్ట్రంలో మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండబోతున్న నేపథ్యంలో.. సీఎం జగన్ చెప్పిన సౌతాఫ్రికా మోడల్ ఏంటని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దక్షిణాఫ్రికా దేశానికి మూడు రాజధానులున్
మిస్ యూనివర్స్ 2019 కిరీటాన్ని 26ఏళ్ల దక్షిణాఫ్రికా సుందరి జోజిబిని టుంజీ గెలుచుకుంది. ఆదివారం రాత్రి అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఫైనల్స్ లో టుంజీ విజేతగా నిలిచారు. నేటి తరం యువతకు బోధించాలకునే ముఖ్యమైన అంశం ఏంటని న్యాయ నిర్ణేతలు అడిగిన చివ
భారత పర్యటనలో భాగంగా మూడు టీ20లు మూడు టెస్టులు ఆడేందుకు వచ్చిన సఫారీలకు చుక్కలు చూపించారు భారత ఆటగాళ్లు. వర్షం కారణంగా ఒక టీ20 రద్దు కాగా 1-1సమంగా సిరీస్ ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత టెస్టు ఫార్మాట్ లో భాగంగా ఆడిన మూడో మ్యాచ్లోనూ భారత్ ఘున విజయ�