South Africa

    మూడో టెస్టుకు హాజరుకానున్న ధోనీ

    October 18, 2019 / 02:30 PM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడో టెస్టుకు హాజరుకానున్నాడు. కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోనీ జార్ఖండ్ స్టేడియం వేదికగా టీమిండియాలో ఉత్సాహాన్ని నింపేందుకు రానున్నాడు.  ఈ �

    వరల్డ్ రికార్డు సృష్టించిన టీమిండియా

    October 14, 2019 / 07:38 AM IST

    టీమిండియా వైజాగ్, పుణె స్టేడియాల వేదికగా ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఆదివారం పుణె వేదికగా ముగిసిన రెండో టెస్టును 137పరుగుల తేడాతో గెలుపొందింది.  మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా 2-0తో దిగ్విజయంగా సాగిపోతుంది. తొలి ఇన్నింగ్స్‌లోనే భారీ స

    సిరీస్ మనదే : పుణె టెస్టులో భారత్ ఘన విజయం

    October 13, 2019 / 09:44 AM IST

    పుణె టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విక్టరీ కొట్టింది. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి టీమిండియా 601 పరుగుల

    భారత్ – సౌతాఫ్రికా టెస్టు మ్యాచ్..మళ్లీ బ్యాటింగేనా

    October 13, 2019 / 02:23 AM IST

    భారత్-సౌతాఫ్రికా మధ్య పూణేలో జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. సఫారీలు 275 పరుగులకు ఆలౌట్ అవడంతో..ఇప్పుడు టీమిండియా దక్షిణాఫ్రికాని ఫాలో ఆన్ ఆడిస్తుందా లేక  సెకండ్ ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌కి దిగుతుందా అనే అంశం ఫ్యాన్స్‌లో టెన్షన�

    అభిమానం ఎక్కువైంది: రోహిత్ శర్మ.. కాళ్లు పట్టుకుంటే కింద పడిపోయాడు

    October 12, 2019 / 12:35 PM IST

    సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో తలపడుతోన్న టీమిండియా బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ అదరగొడుతుంది. పుణె వేదికగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోన్న మ్యాచ్‍‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి ర

    రబాడ ఫీల్డింగ్‌కు సెటైరికల్ థ్యాంక్స్ చెప్పిన కోహ్లీ

    October 11, 2019 / 08:47 AM IST

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా ఫేసర్ కగిసో రబాడ మైదానంలో ఉన్నారంటే కచ్చితంగా ప్రత్యేకత ఉంటుంది. రెండో టెస్టు తొలి రోజులో  భాగంగా జరిగిన మ్యాచ్‌లో రబాడ చేసిన పొరబాటు కారణంగా అదనంగా నాలుగు పరుగులు వచ్చి చేరాయి టీమిండియాకి.

    అరుదైన ఘనత సాధించిన తొలి భారత కెప్టెన్ కోహ్లీ

    October 11, 2019 / 07:34 AM IST

    సొంతగడ్డపై కోహ్లీసేన రెచ్చిపోతుంది. తొలి టెస్టులో రోహిత్ సెంచరీలతో మెరిపిస్తే రెండో టెస్టులో విరాట్ కోహ్లీ బ్యాట్ ఝళిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ శుక్రవారం మ్యాచ్‌లో సెంచరీకి మించిన స్కోరుతో దూసుకుపోతున్నాడు. ఓవర్ నైట్ స్కోరు

    తొలి రోజు భారత స్కోరు 273/3

    October 10, 2019 / 02:35 PM IST

    సొంతగడ్డపై సఫారీలపై మూడు టెస్టుల సిరీస్ ఆడుతున్న క్రమంలో.. భారత విజృంభణ కొనసాగించింది. గురువారం ఆరంభమైన రెండో టెస్టులో తొలి రోజు 3వికెట్లు నష్టానికి 273 పరుగులు మాత్రమే చేయగలిగింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన మ్య�

    టాస్ గెలిచిన భారత్: తెలుగు కుర్రాడికి దక్కని చోటు

    October 10, 2019 / 04:23 AM IST

    విశాఖ వేదికగా తొలి టెస్టులో విజయకేతనం ఎగురవేసిన టీమిండియా రెండవ టెస్టు గెలుపు కోసం రంగంలోకి దిగింది. మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య రెండవ టెస్టు మ్యాచ్ మొదలైంది. టాస్‌ గెలిచిన భారత కెప్టె�

    స్మృతి మంధానకు గాయం: వన్డేల నుంచి తొలగింపు

    October 9, 2019 / 11:21 AM IST

    టీమిండియా ఉమెన్ ఓపెనర్ స్మృతి మంధాన గాయం కారణంగా వన్డేల నుంచి తప్పించారు. మంగళవారం తన కుడి కాలి బొటనవేలికి గాయం అయింది. దీంతో ఆమె స్థానంలో బౌలింగ్ ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్‌ను తీసుకోనున్నారు. మంధానకు భారత్ నుంచే కాదు.. అంతర్జాతీయంగా అభిమాన�

10TV Telugu News