Home » South Africa
సుదీర్ఘ కాల విరామం తర్వాత టెస్టుల్లోకి అడుగుపెట్టిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్లోనే శతకాల మోత మోగించాడు. కెరీర్లోనే బెస్ట్ ఐసీసీ టెస్టు ర్యాంకు సంపాదించుకోగలిగాడు. దీంతో రికార్డుల రారాజు కోహ్లీని ఫోకస్ చేసే వాళ్లు రూట్ మార్�
రవీంద్ర జడేజా అద్భుతమైన క్యాచ్ మార్కరమ్ను పెవిలియన్ బాట పట్టేలా చేసింది. వైజాగ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఐదో రోజు ఆదివారం మరో మూడు వికెట్లు పడగొట్టి చేధనలో భారత్కు విజయాన్ని తెచ్చిపెట్టాడు. జడేజా లంచ్ విరామానికి 8వికెట్లు నష్టపో
సొంతగడ్డపై సఫారీలపై జరుగుతున్న పోరులో భారత్ 203పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా ఓపెనర్ల ప్రభంజనం జట్టుకు ఊతమిచ్చింది. తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ(176, 23ఫోర్లు, 6సిక్సులు), మయాంక్ అగర్వాల్(215, 23ఫోర్లు, 6సిక్సులు)ల దూకుడు జట్టుకు భారీ స�
విశాఖ టెస్ట్లో టీమిండియా భారీ ఆధిక్యం సాధించింది. పుజారా ఫోర్లు... రోహిత్ డబుల్ మోతతో బ్యాట్మెన్ హవా కొనసాగింది. 4 వికెట్లకు 323 పరుగుల దగ్గర టీమిండియా ఇన్నింగ్స్
మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది.
టెస్టు క్రికెట్ లో తొలిసారి ఓపెనర్ గా అరంగేట్రం చేసిన టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్ ఓపెనర్ గా �
టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానె తండ్రి అయ్యాడు. అతడి భార్య రాధిక ధూపాకర్ శనివారం (అక్టోబర్ 5, 2019) రోజున ఆడపిల్లకు జన్మనిచ్చింది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్ విశాఖ వేదికగా జరుగుతోంది. టెస్టు సిరీస్ మ్�
మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ కొనసాగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 39/3తో మూడో రోజు ఆట ఆరంభించిన దక్షిణాఫ్రికా 118 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. భారత స్పిన్న�
మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓవర్ నైట్ స్కోరు 39/3తో మూడో రోజు ఆట ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు తొలి ఇన్నింగ్స్ లో
అక్రమంగా తరలిస్తున్న వందల కిలోల సింహాల ఎముకలను సౌతాఫ్రికా పోలీసులు సీజ్ చేశారు. జోహాన్నస్బర్గ్ ఎయిర్పోర్ట్లో 342 కిలోల సింహం ఎముకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని సీజ్ చేశారు. ఆసియా దేశాల్లో మృగరాజుల ఎముకలకు �