Home » South Africa
వెస్టిండీస్ పర్యటన అనంతరం సొంతగడ్డపై జరుగుతోన్న పోరులో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దక్షిణాఫ్రికాతో మొహాలి వేదికగా బుధవారం జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ను ధర్మశాల వేదికగా గత ఆదివారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా.. కనీసం ఒ�
ఒక్క బాల్ పడకుండాన్ ఫస్ట్ మ్యాచ్ వర్షార్పణం అయింది. దీంతో.. పొట్టి ఫైట్లో మరో సమరానికి రెడీ అవుతున్నాయి భారత్ – దక్షిణాఫ్రికా. మరి మొహాలీ వేదికగా జరిగే టీ-20 మ్యాచ్లో టీమిండియా బోణీ కొడుతుందా… లేక సొంతగడ్డపై చతికిలపడుతుందా.. వరుణుడు మళ్లీ
కొద్ది నెలల క్రితం ముగిసిన వరల్డ్ కప్ టోర్నమెంట్లో టీమిండియా జెర్సీ రంగు మార్చుకుని బరిలోకి దిగింది. ప్రత్యేకించి ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఆరెంజ్ రంగు జెర్సీలో కనిపించింది. అది ఆ ఒక్క టోర్నమెంట్కే పరిమితమైనా ఇప్పుడు మరో జెర్సీతో కనిపిస్�
టీమిండియా క్రికేటర్లు ధర్మశాలలో అడుగు పెట్టారు. దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది. వెస్టిండీస్ టెస్టు సిరీస్ని క్లీన్ స్వీప్ చేసి..ఫుల్ హుషారుతో ఉంది జట్టు. సెప్టంబర్ 13వ తేదీ శుక్రవారం అడుగపెట్టిన భారత క్రీడాకారులకు ఘన స్వాగతం లభించిం�
భారత్లో పర్యటించడానికి సిద్ధమైన దక్షిణాఫ్రికా జట్టు న్యూ ఢిల్లీకి చేరుకుంది. టీ20లు, టెస్టు సిరీస్లు ఆడేందుకు బయల్దేరిన జట్టు సెప్టెంబరు 15న తొలి మ్యాచ్ ఆడనుంది. క్వింటన్ డి కాక్ కెప్టెన్సీలో టీ20 ఫార్మాట్ ఆడేందుకు సఫారీలు సిద్ధమయ్యారు. ఇంద
సింహాల మధ్య జరిగిన ఫైట్ కారణంగా ఓ బర్రెకు పునర్జన్మ లభించింది. దక్షిణాఫ్రికాలోని క్రుగేర్ నేషనల్ పార్క్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. తీవ్ర ఆకలితో ఉన్న సింహాలు ఓ బర్రెను ఈడ్చుకువచ్చి బంధించాయి. ఆ బర్రెను తినేందుకు ఐదు సింహాలు గుమిగూడాయి. ఇంతలో�
మరో పర్యటనకు మహేంద్ర సింగ్ ధోనీ లేకుండానే భారత్ పర్యటించనుంది. ఆర్మీ క్యాంపులో ట్రైనింగ్ తీసుకుంటానంటూ టీమిండియాకు దూరమయ్యాడు. ఈ గ్యాప్లో కోహ్లీ సేన వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. విండీస్ తర్వాత సఫారీలపై తలపడేందుకు దక్షిణాఫ్రికా వెళ్ల
దక్షిణాఫ్రికా జట్టు మాజీ మహిళా క్రికెటర్ ఎల్రిసా థెనిస్సేన్ ఫోరీ(25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నార్త్ వెస్ట్ ప్రాంతంలో జరిగిన యాక్సిడెంట్ లో క్రికెటర్ ఆమె కూతురితో సహా మృతి చెందినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ నిర్దారించింది. క్రికెట్ సౌ�
మాఫీ డవ్ : కొన్ని ప్రాంతాలలో ఉండే వింత వింత ఆచారాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. టెక్నాలజీ రోజు రోజుకీ అభివృద్ది చెందుతున్న తరుణంలో కూడా ఇటువంటి ఆచారాలు కొనసాగిస్తుండటం గమనించాల్సిన విషయం. భూమిమీద జరిగే చిన్న వి�
ఎన్నికలు వస్తే చాలు అనకాపల్లిలో అయినా,ఆఫ్రికాలో అయినా రాజకీయనాయకులు ఒకేలా ఉంటారు.ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నానారకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అధికారంలో ఉన్నన్ని రోజులు గుర్తుకురాని సమస్యలు నాయకులకు అప్పడే గుర్తుకువస్తాయి.అయ్�