Home » South Africa
విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ బ్యాట్స్ మెన్ రోహిత్ సెంచరీతో అదరగొట్టాడు. 174 బంతుల్లో బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్ లతో చెలరేగి 115 పరుగులతో సెంచరీ నమోదు చేశాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (183 బంతుల
సొంతగడ్డపై టీమిండియా టెస్టు సమరానికి సన్నద్దమైంది. విశాఖపట్టణంలో అక్టోబర్ 02వ తేదీ బుధవారం నుంచి దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఆరంభం కానుంది. గత టెస్టు సిరీస్లో భారత్ 3 – 0 తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న స్థితిలో భార�
ఎన్నో అంచనాలు.. అంతకుమించి అవకాశాలు.. అయితే అనుకున్నట్లుగా ఆకట్టుకోలేకపోతున్నాడు పంత్. ధోనీని రీప్లేస్ చేస్తాడు అని భావించి అవకాశాలు ఇస్తున్న టీమిండియా సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. పేలవమైన ఆటతీరుతో ఇబ్బంది పడుతూ.. టీమిండియాను కూడ
అప్పుడు బ్రిటీష్ పాలన కొనసాగుతోంది. భారత్ దేశాన్ని అక్రమించిన తెల్లదొరలు ఏలుతున్న రోజులువి. మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైన గాంధీ.. బారిష్టర్ లా కోర్సు చదివేందుకు తన 17వ ఏళ్ల వయస్సులో లండన్ నగరానికి వెళ్లాడు. బారిస్టర్ పూర్తి చేసిన అన
టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తాను చేసిన తప్పు ప్రస్తుత ఓపెనర్ రోహిత్ శర్మను చేయొద్దని సూచించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఓపెనర్గా దిగి బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మకు టెస్టుల్లోనూ ఓపెనర్గా దిగే అవకాశం కల్పించనుంది టీమి
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు భారత్ సిద్ధమవుతోన్న వేళ రోహిత్ శర్మ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. టెస్టులకు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్లో భాగంగా ఆటలో మూడో రోజున సెప్టెంబర్ 28న ఇండియా బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టుతో టీమిండియా తలపడింద
టీమిండియా ఫేసర్ జస్ప్రిత్ బుమ్రా దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్టు మ్యాచ్లకు దూరం కానున్నాడు. నడుం భాగంలో గాయం కారణంగా టెస్టు ఫార్మాట్కు అందుబాటులో ఉండటం లేదు. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ అతని స్థానంలో ఉమేశ్ యాదవ్ను తీసుకోనున్నట్ల�
సొంతగడ్డపై దక్షిణాఫ్రికా బౌలర్లు టీమిండియా టాపార్డర్ చేతులెత్తేసింది. సఫారీల భారత ఆటగాళ్లను 134 పరుగులకే కట్టడి చేశారు. రెండవ టీ20 గెలిచిన ఉత్తేజంలో మూడవ టీ20 ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని బరిలోకి దిగిన టీమిండియా 9 వికెట్లు నష్టపో�
దక్షిణాఫ్రికాతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ(22 సెప్టెంబర్ 2019) జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు. మొహాలి టీ20లో ఆడిన జట్టే ఈ మ్యాచ్ లో కూడా ఆడుతుంది. మూ
టీ20ల్లో వైస్ కెప్టెన్.. కెప్టెన్కు మధ్య పోటీ నడుస్తూనే ఉంది. పరుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ధీటుగా రికార్డులు కొల్లగొడుతున్న రోహిత్ శర్మ కోసం ప్రపంచ రికార్డు ఎదురుచూస్తోంది. కేవలం 8పరుగుల దూరంలో రికార్డు బద్దలుకొట్టనున్నా�