Home » South Central Railways
వందేభారత్ ఎక్స్ప్రెస్.. సికింద్రాబాద్-విశాఖపట్నం (20834) ఫిబ్రవరి 19, 20న దాదాపు 75 నిమిషాలు ఆలస్యంగా వస్తుంది.
గరంలోని పలు ప్రాంతాల్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేశారు.
దీపావళి పండుగ సందర్భంగా రైల్వే టికెట్లపై దళారుల దందాకు దక్షిణ మధ్య రైల్వే అడ్డుకట్టవేసింది. అనాధికారిక టికెట్ల విక్రయంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ స్పెషల్ డ్రైవ్ లో రూ.14.51 లక్షల విలువైన ఈ-టికెట్లను బోర్డు స్వాధీనం చేసుకుంది. దీపావళి ప�