Special cases

    Covishield: రెండు డోసుల మధ్య గడువు తగ్గించిన కేంద్రం.. వారికోసమే!

    June 8, 2021 / 06:55 AM IST

    జూలైలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లేవారి కోసం.. విదేశాలకు వెళ్లాల్సిన వారికోసం కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య అంతరాన్ని 84 రోజుల నుంచి 28 రోజులకు తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

10TV Telugu News