Special Chief Secretary

    Rajath Kumar IAS: ఐఏఎస్ రతజ్ కుమార్‌పై అవినీతి ఆరోపణల కేసు.. డీవోపీటీపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

    September 12, 2022 / 04:37 PM IST

    ఒక ప్రభుత్వంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అధికారిపై ప్రధాన కార్యదర్శి ఎలా చర్యలు తీసుకుంటారో తెలపాలని ప్రశ్నించింది ఢిల్లీ హైకోర్టు. రతజ్ కుమార్‌ అనే ఐఏఎస్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల కేసు విషయంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

    తెలంగాణలో మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు

    January 23, 2021 / 03:23 PM IST

    10th class exams start in Telangana from May 17 : తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. మే 17 నుంచి 26 వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగునున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ శనివారం (జనవరి 23, 2021) ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 1 వ

    టీటీడీ బంగారం తరలింపుపై నివేదిక రెడీ

    April 23, 2019 / 02:08 PM IST

    అమరావతి: టీటీడీకి చెందిన బంగారం తరలింపు వ్యవహారం పై ఏర్పాటైన  మన్మోహన్ కమిటీ తన నివేదికను ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి అందచేసింది. 2019 ,ఏప్రిల్ 17 వ తేదీన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా వేంపట్టులో పంజాబ్ నేషనల్  బ్యాంకు నుంచి తరలిస్తు�

10TV Telugu News