Home » special darshanam
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం పధకాన్ని పునరుద్ధరించలేదని టీటీటీ బోర్టు తెలిపింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో, జులై నెలలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు రూ.300/- ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ రేపు(జూన్ 22న) ఉదయం విడుదల చేస్తుంది.
TTD released online quota of Rs.300 for January 2021 : తిరుమల శ్రీవారి ఆలయం లో జనవరినెలలో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులకు రూ.300 రూ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ బుధవారం విడుదల చేసింది. భక్తులు ముందస్తుగా ఆన్ లైన్ లోనే ప్రత్యేక దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలనిటీటీడీ �
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ నెల ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను సోమవారం విడుదల చేయనున్నారు. ఆగస్టు 24వ తేదీన ఉదయం 11.00 గంటలకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేసేందుకు టీడీడీ ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఇందు�