Home » Special scheme
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబందించిన వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి నిర్మలా మాట్లాడుతూ మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం "శాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్" పేరుతో స్పెషల్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ
ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రద్దైన పాలసీలను తిరిగి అమల్లోకి తీసుకొచ్చేందుకు ఎల్ఐసీ ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ పేరుతో ప్రారంభించింది.
రైతుల కోసం రైతు బంధు, దళితుల కోసం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు బీసీలపై దృష్టి సారించింది. త్వరలోనే అర్హులైన బీసీలకు లాభం చేకూర్చేలా మరో కొత్త పథకం రూపొందిస్తోందని తెలుస్తోంది.