Home » speed up
గంజాయి స్మగ్లర్ కారులో షికారు చేసిన అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సీజ్ చేసిన కారులో డీఎస్పీ షికారుపై పోలీసుల విచారణ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే డీజీపీకి అనకాపల్లి ఎస్పీ గౌతమీచారి నివేదిక ఇచ్చారు.
చాక్లెట్ బాయ్ నాగశౌర్య టాలీవుడ్ లోని టాలెంటెడ్ యంగ్ హీరోలలో ఒకడు. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. సినిమా సినిమాకు తనను మార్చుకునే ఈ యంగ్ హీరో సినిమాలకు స�
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. గత నాలుగు రోజులుగా అనుమానితులను ప్రశ్నిస్తున్న అధికారులు.. జిల్లా స్థాయి అధికారిని కూడా పిలిపించి విచారించారు.
తెలంగాణలో త్వరలో పార్టీ ఏర్పాటు చేస్తానంటూ సంచలన ప్రకటన చేసిన వైఎస్ షర్మిల.. ఆ వైపుగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల నేతలతో సమావేశమవుతున్న ఆమె.. కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు.
Police investigation over farmers’ agitation in Delhi : ఢిల్లీలో రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రైతుల ఆందోళనపై ఇప్పటి వరకు 15 ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేశారు. ర్యాలీలో జరిగిన హింసకు బాధ్యుడిగా పంజాబీ నటుడు దీప్ సిద్దుపై ఉచ్చు బిగుస్తోంది. ర్యాలీ ముందు �
Perni Nani attempted murder case : ఏపీ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తమున్నట్లు ప్రచారం సాగుతుండగా.. తనకు, హత్యాయత్నానికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. మరి నానిపై హత్యాయత్నం
భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం భూసర్వే పనులు వేగవంతం చేస్తోంది. ఎయిర్ పోర్టును నిర్మించనున్న జీఎంఆర్ సంస్థకు భూములను అప్పగించేందుకు రెడీ అయ్యింది. ఈ నెలాఖరులోగా మొదటి విడతగా కొంత భూమిని అప్పగించేందుకు అధి
హైకోర్టు నుంచి అనుమతి రావడంతో హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత పనులు షురూ అయ్యాయి. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో సోమవారం(జూలై 6,2020) అర్ధరాత్రి నుంచే భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు ప్రారంభించింది ప్రభుత్వం. కూల్చివేత ప
కరీంనగర్ రాధిక హత్య కేసులో జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. త్రీడీ స్కానర్ సాయంతో కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే నిందితుల రీపోస్టుమార్టం రిపోర్టును ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులు సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించారు.